మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44…

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమరావతి రేపు (26.01.2024) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ రిపబ్లిక్‌ డే వేడుకలలో పాల్గొననున్న సీఎం, అనంతరం తాడేపల్లి నివాసానికి తిరుగు…

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్ – నారా లోకేశ్

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్:–)– నారా లోకేశ్ జగన్ చేతులెత్తేశారంటూ లోకేశ్ ట్వీట్ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోతానన్న జగన్ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందన తిరుపతి ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ వ్యాఖ్యలు

కాసేపట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం

కాసేపట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం 300 సెల్ టవర్లను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్

కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్ Trinethram News : తిరుపతి, జనవరి 24: కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు.…

పర్చూరు వద్దు.. చీరాల ముద్దు!

పర్చూరు వద్దు.. చీరాల ముద్దు..! చీరాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆమంచి కృష్ణమోహన్… ఇదే విషయంపై తన అనుచరులతో గత రాత్రి మోటుపల్లిలో మంతనాలు.. సీఎం జగన్ సైతం చీరాల సీటుపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఆమంచి అభిమానులు ప్రచారం…

జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి..

జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి.. Trinethram News : విజయవాడ: సీఎం జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి…

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన అమరావతి: జనవరి 24ఇవాళ సిఎం జగన్ పర్యటన తిరుపతిలో పర్యటించానున్నారు. అక్కడ ఓ సమ్మిట్‌ కు సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి తిరుపతి కి బయలుదేర నున్నారు.

జనసంద్రాన్ని తలపించిన అనంతపురం జిల్లా ఉరవకొండ

మనం ఇచ్చిన పథకాలలో ఎక్కడా కులం చూడలేదు మతం చూడలేదు….అర్హత వుంటే ఇస్తున్నాం – సీఎం జగన్జనసంద్రాన్ని తలపించిన అనంతపురం జిల్లా ఉరవకొండ.. *నాలుగో విడత వైయస్ఆర్‌ ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం వైయస్ జగనన్న …

Other Story

You cannot copy content of this page