Retirement Age : ఔట్సోర్సింగ్ కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలి

స్కావెంజర్స్ ను ప్రభుత్వం సన్మానిస్తూ వారికి రిటైన్మెంట్ బెనిఫిట్స్ అన్ని వర్తింప చేయాలి. త్రినేత్రం న్యూస్ ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…. సామర్లకోట,ఏప్రిల్,17: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘ సామర్లకోట కమిటీ ప్రధాన కార్యదర్శి…

Seriously Injured : నలుగురికి తీవ్ర గాయాలు

తేదీ : 05/04/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెద్దవడుగూరు మండలం, కొండపల్లిలోని భూగర్భ డో లమైట్ గనిలో ఒక్కసారిగా పేలుడు సంభవించడం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాక అధికారులు క్షతగాత్రులను…

Bandi Ramesh : కిందిస్థాయి కార్యకర్తల పోరాటపటిమతోనే కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగలిగింది

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : కిందిస్థాయి కార్యకర్తల పోరాటపటిమతోనే కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగలిగిందని వారందరిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని కచ్చితంగా వారిని కాపాడుకుంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. పార్టీ…

CM Adityanath Yogi : కుంభమేళా ముగిసిన తరువాత ఈరోజు పారిశుధ్య

Trinethram News : Uttarpradesh : కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న యూపీ ముఖ్యమంత్రి ‘ఆదిత్యనాథ్ యోగీ’ పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి ₹10,000/- బోనస్ ప్రకటించినయోగీ జీ… ఏప్రిల్ 1 నుండి వారి కనీస వేతనం ₹16,000 చేస్తున్నట్టు ప్రకటన https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Bus Stand : మంత్రి నియోజకవర్గంలో బస్టాండ్ ఏది?

భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రం ఎంతో మంది ఔత్సాహికు లైన పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతం నుంచి నిత్యం ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతోపాటు, సరిహద్దు రాష్ట్రాలను జిల్లాలను కలిపే…

SLBC టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడం కష్టమే

Trinethram News : నల్గొండ : టన్నెల్ లోపల 11 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగిపోయి ఉన్నాయి నిన్న ఈరోజు రెండు సార్లు టన్నెల్ లోపల పరిస్థితులను పరిశీలించాము, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కష్టమే కానీ ప్రయత్నిస్తాము –సింగరేణి క్వారీస్…

Singareni : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలి

కార్మికులకు ఏడవ తారీఖు లోపు వేతనాలు చెల్లించె విధంగా చర్యలు తీసుకోవాలి. సి అండ్ ఎండి కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేత. విఠల్ నగర్, పైవింక్లయిన్ ఏరియా ల్లో జరిగిన సమావేశాల్లో ఏఐటియుసి ఆర్జీ వన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్…

MOU for Insurance : కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం

కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయు జనవరి 1నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ Trinethram News : అమరావతి: మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు…

ఆశా వర్కర్ల మీద చేయి చేసుకున్న పోలీసులు

ఆశా వర్కర్ల మీద చేయి చేసుకున్న పోలీసులు Trinethram News : Telangana : సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంవి కార్యాలయం ముందు ఆందోళన…

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయండి

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయండి (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకులోయ )టౌన్ త్రినేత్రం న్యూస్ డిసెంబర్.08: అరుకు రైల్వే స్టేషన్…

Other Story

You cannot copy content of this page