రాష్ట్రానికి ప్రధాని మోదీ

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన…

రాహుల్ గాంధీ కారుపై దాడి

పశ్చిమ బెంగాల్లోని మాల్టాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది..

రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది, ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు గాయం అయినట్టు సమాచారం

పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలి: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలి: మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాంబేను ముంబైగా, ఒరిస్సాను ఒడిశాగా మార్చారు.. మా రాష్ట్రాన్ని బంగ్లాగా మార్చడంలో సమస్య ఏంటని దీదీ…

Other Story

You cannot copy content of this page