Modi’s record : ‘మమత’ రాష్ట్రంలో మోదీ రికార్డు

Modi’s record in ‘Mamata’ state పశ్చిమబెంగాల్‌లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా మోదీ ఈ ఏడాది 22 ర్యాలీలు జరిపారు. బుధవారం నిర్వహించే రెండు…

Prime Minister Modi : ఇవాళ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన

Prime Minister Modi’s visit to Bengal today Trinethram News : ఏడో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పీఎం మోదీ పర్యటించనున్నారు. ఉత్తర 24…

అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర తుఫాను “రెమల్”

Severe storm “Remal” crossed the coast at midnight Trinethram News : విశాఖపట్నం మోంగ్లా (బంగ్లాదేశ్)కి నైరుతి దగ్గరగా సాగర్ ద్వీపం & ఖేపుపరా మధ్య తీరం దాటిన తీవ్రతుపాను ఆ సమయంలో 110-120 kmph వేగం నుండి…

నేడు ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్

Polling for the sixth phase of Lok Sabha elections today Trinethram News : ఢిల్లీ సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్.. 58 లోక్‌సభ స్థానాలకు 889 మంది అభ్యర్థుల పోటీ.. ఢిల్లీ 7, హర్యానా…

బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు

Trinethram News : Mar 28, 2024, బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలుగత పదేళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మొత్తం 4,62,733 మోసాలు జరిగాయి.…

కోల్‌కతా లో కుప్పకూలివ ఐదంతస్తుల భవనం : ఇద్దరు మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని…

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Trinethram News : Mar 15, 2024, రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలుభానుడి భగభగలకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే…

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : బెంగాల్ :మార్చి 06పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది…

దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోరైలు సేవలు

దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.దేశంలోనే ఓ నది కింద నిర్మించిన అది పెద్ద రైల్వే టన్నెల్ అందుబాటులోకి రానుంది.మెట్రో రైలు ప్రాజెక్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విశేషాలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హుగ్లీ నది…

Other Story

You cannot copy content of this page