Osmania University : ఓయూ లేడీస్ హాస్టల్‌లో రెండు రోజులు నీటి సరఫరా బంద్

Trinethram News : కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులు విద్యార్థినులకు మద్దతుగా ధర్నాకు దిగి, వెంటనే నీటి సరఫరాను బాగు చేయాలని, అదికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పలు విద్యార్థి…

Thomas : సాగునీటి సమస్యపై సీఎంతో చర్చించా

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం 11 గంటలకి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిడి నెల్లూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పాల్గొని మాట్లాడుతూ సాగునీటి సమస్యపై అసెంబ్లీలో చర్చించి సీఎం చంద్రబాబు…

Maha Kumbh Mela : మహా కుంభమేళ పై అసత్య ప్రచారం.. కేసులు నమోదు

Trinethram News : ఉత్తర్ ప్రదేశ్ : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సామాజిక మాధ్యమాలు కుంభమేళా నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని తప్పుడు వార్తలు సృష్టించాయి. దీంతో సీరియస్ అయిన యూపీ గవర్నమెంట్ 140…

SLBC టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడం కష్టమే

Trinethram News : నల్గొండ : టన్నెల్ లోపల 11 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగిపోయి ఉన్నాయి నిన్న ఈరోజు రెండు సార్లు టన్నెల్ లోపల పరిస్థితులను పరిశీలించాము, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కష్టమే కానీ ప్రయత్నిస్తాము –సింగరేణి క్వారీస్…

Harish Rao : తెలంగాణకు నీళ్ళు లేకున్నా ఆంధ్రాకు నీళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి?

Trinethram News : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్ళు తీసుకపోతుంటే రేవంత్ రెడ్డి తమాషా చూసుకుంట కూర్చున్నాడు ఆంధ్రప్రదేశ్ 666 టీఎంసీల నీళ్ళు వాడుకోవాలి కానీ ఇప్పటికే 657 టీఎంసీల నీళ్ళు వాడుకుంది, మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే.. కానీ…

Water Shortage : ఎమ్మెల్యే ఇలాఖాలో నీటి కటకట

ఎమ్మెల్యే ఇలాఖాలో నీటి కటకట సొంత గ్రామంలోనే ప్రజలు ఇక్కట్లు.. తాగునీరివ్వండి మహాప్రభో అంటూ వేడుకోలు.. నిలిచిన సత్య సాయిబాబా పథకం నీటి సరఫరా… మోటర్లు తక్షణమే రిపేర్లు చేయించి మంచినీటిని అందించాలి.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన…

చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్‌: కేటీఆర్‌

చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్‌: కేటీఆర్‌ Trinethram : తెలంగాణ : Jan 28, 2025 : తెలంగాణలో చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్‌ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి…

తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన గిరిజనులు

తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన గిరిజనులు.కనీసం మంచి నీరు కోసం ఇబ్బందులు పడుతున్నా మహిళలు. అల్లూరి జిల్లా అరకులోయ:త్రినేత్రం న్యూస్, జనవరి 20. అరకువేలి మండలం బస్కి పంచాయతీ కొంత్రాయిగుడ గ్రామంలో రోజురోజుకి మంచి నీరు సమస్య తీవ్రంగా పెరుగుతుంది. కొంత్రాయిగుడ…

Water Festival : గోదాదేవికి పసుపు తో నీరాటోత్సవం

గోదాదేవికి పసుపు తో నీరాటోత్సవం నగరి త్రినేత్రం న్యూస్ నగరి లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి వారి ఆలయం నందు శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ కళ్యాణోత్సవం సోమవారం పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పసుసు కొమ్ములను…

ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగితే

ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగితే .. Trinethram News : నేటి జమానాలో అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. కసరత్తులు మొదలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఈ విషయాల్లో పూర్తి అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవనే ఘటన…

Other Story

You cannot copy content of this page