Special Holiday : ఏపీలో ఈ నెల 27న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

Trinethram News : ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉబయ గోదావరి పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ…

National Voter’s Day : ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాం

ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాంత్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం కంభం : కులం,మతం, జాతి, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తామంటూ ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక…

National Voter’s Day : ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి.త్రినేత్రం న్యూస్, ప్రకాశం జిల్లా, కంభం మండలం. కంభం పట్టణంలోని సిఎల్ఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా…

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. Trinethram News : ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్‌ ఓటర్లున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో బుధవారం…

ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం-పేర్ని నాని

ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం-పేర్ని నాని Trinethram News : Andhra Pradesh : ఎన్నికలు ధర్మబద్దంగా జరిగే అవకాశం కనిపించడంలేదు ఓటర్లు ప్రశాంతంగా బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు, నేతలను…

Election Commission : పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం!

The State Election Commission announced the final list of panchayat voters Trinethram News : గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందు కోసం తాజాగా పంచాయతీల ఓటర్ల తుదిజాబితాను రాష్ట్ర…

ఓటర్ల ఐడెంటిటీ పరిశీలిస్తున్న ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతా

Trinethram News : Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్‌ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ…

ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు

ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని వెల్లడి రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందంటూ ట్వీట్

ఏపీ, తెలంగాణలో పుంజుకున్న పోలింగ్ శాతం.. పోటెత్తిన మహిళా ఓటర్లు

Trinethram News : ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మళ్లీ వాటిని తిరిగి సరిచేశారు టెక్నికల్ సిబ్బంది. ఉదయం నుంచే…

అది తప్పుడు ప్రచారం – ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు: సీఈవో

Trinethram News : చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని ఎంకే మీనా స్పష్టం చేశారు.…

Other Story

You cannot copy content of this page