ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది

పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే భారీగా రాయితీలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కానీ, 8 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన పెద్ద…

సేల్స్‌లో దూసుకెళ్తోన్న టీవీఎస్ హెచ్‌ఎల్‌ఎక్స్.. ఏకంగా 35 లక్షల యూనిట్ల అమ్మకం!

Trinethram News : February 29, 2024 TVS తన HLX ద్విచక్ర వాహన లైనప్ (TVS HLX) విక్రయాలు అంతర్జాతీయ మార్కెట్లలో 3.5 మిలియన్ (35 లక్షలు) మార్కును అధిగమించినట్లు ప్రకటించింది. TVS HLX లైన్ మొదటిసారిగా 10 సంవత్సరాల…

గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

హైదరాబాద్‌: గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి…

యూనిట్స్ కరెంట్, రూ.500కే సిలిండర్: సీఎం.

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. వచ్చేనెల 15వ…

Other Story

You cannot copy content of this page