లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్

తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు మార్చి 20న (నేడు) నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ మార్చి 27 మార్చి…

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ

Trinethram News : ఢిల్లీ చివరి కేబినెట్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అవకాశం.. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం

Trinethram News : దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ…

దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి

Trinethram News : దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు తగ్గే అవకాశాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు, భౌగోళిక…

నర్సింగ్ అభ్యర్ధులకు అలర్ట్

1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి?

Trinethram News : ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ కేంద్ర ప్రభుత్వ…

దేశంలో తగ్గనున్న వరి దిగుబడి.. గత ఎనిమిదేండ్లలో ఇదే తొలిసారి

దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్‌తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్‌…

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

పీఎం సూర్య ఘర్ – మఫ్త్ బిజ్లి యోజన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. రూ. 75,021 కోట్ల నిధులతో పథకం. ఇంటి పై కప్పుపై సోలార్ ప్యానెళ్ల ద్వారా 1 కోటి గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే ప్రయత్నం.

ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Trinethram News : అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.…

ఒక్కొక్కటిగా బయటపడుతున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి అక్రమ బాగోతాలు

Trinethram News : కృష్ణాజిల్లాపెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం గంగురు లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పని చేస్తున్న దావులూరి ప్రభావతి అదే బ్యాంకులో బంగారం కుదవ పెట్టిన కౌలూరి యోగేశ్వరరావు అనే ఖాతాదారుడు కి…

Other Story

You cannot copy content of this page