Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Trinethram News : పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి-కాట్పాడి లైన్ డబ్లింగ్ పనులకు ఆమోదం.. రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం. తద్వారా తిరుపతి, శ్రీకాళహస్తికి వచ్చే ప్రయాణికులతో పాటు…

CITU : కార్మికుల పెన్షన్ ఫండ్ కు యజమాన్యాలు మరో ₹10/- ఇచ్చేందుకు అంగీకారం

మంద నరసింహారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెబిసిసిఐ సభ్యులుగోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఏప్రిల్ 1, 2025న పెన్షన్ నిధికి టన్నుకు మరో రూ. 10 చొప్పున కోల్ కంపెనీలు అదనంగా ఇవ్వాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, హమ్స్ యూనియన్స్ ఒత్తిడి మేరకు…

NTR Vaidyamitras : ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందించే ఎన్టీఆర్ వైద్యమిత్రాలను పర్మినెంట్ చేయండి

వైద్యమిత్రాల సమస్యలను తక్షణమే పరిష్కరించండి. కాకినాడ,మార్చి,17: ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా వైద్యమిత్రాల సమస్యలు పరిష్కరించాలని నిరసన చేయడం జరిగింది. ఈ నిరసనలో…

Union of Working Journalist : కూకట్పల్లి నియోజకవర్గం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం నియామకం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 15 : కూకట్పల్లి నియోజకవర్గం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కమిటీ ప్రకటించింది. నూతన అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కోహీర్ నాగరాజు యాదవ్, కోశాధికారిగా సదా మహేష్…

Republic Day : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం…

తప్పుపడుతున్న ఉద్యోగ సంఘాలు

తేదీ : 19/01/2025.తప్పుపడుతున్న ఉద్యోగ సంఘాలు.కృష్ణాజిల్లా: (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, , గ్రామ, వార్డు సచి వలయాల హేతుబద్ధీకరణ జరిగింది. రేషన్ లైజేషన్ చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచన చెయ్యాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే…

Union Budget : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ Trinethram News : ఢిల్లీ జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను…

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తేదీ : 12/01/2025.ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.ఎన్టీఆర్ జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, మిస్సమ్మపేటలో ఉన్న సిద్ధార్థ జూనియర్ కళాశాల లో 2009టు 2014. సంవత్సరం చదువుకున్న విద్యార్థిని, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం…

హనుమకొండ డీ.ఎం.అండ్. హెచ్.ఓ డాక్టర్.అల్లం. అప్పయ్య చేతుల మీదుగా 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

హనుమకొండ డీ.ఎం.అండ్. హెచ్.ఓ డాక్టర్.అల్లం. అప్పయ్య చేతుల మీదుగా 2025 క్యాలెండర్ ఆవిష్కరణ హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి02 జనవరి 2024 హనుమకొండ జిల్లా డీ.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్ అల్లం అప్పయ్య చేతుల మీదగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్…

సొంతింటి పథకం అమలుకై ప్రభుత్వానికి సిఐటియు వినతిపత్రం

సొంతింటి పథకం అమలుకై ప్రభుత్వానికి సిఐటియు వినతిపత్రం త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ చేస్తున్న దీర్ఘకాలిక పెండింగ్ అంశాల పరిష్కారానికై చేస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు తెలంగాణ సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి.విక్రమార్క…

Other Story

You cannot copy content of this page