శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Trinethram News : తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకర సేవా టికెట్లు…

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది

13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు..

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 21-ఫిబ్రవరి-2024బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 20-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,304 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 20,261 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 20-ఫిబ్రవరి-2024మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 19-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,741 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,667 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల..ఇలా బుక్ చేసుకోండి

Trinethram News : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఉ.10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 17-ఫిబ్రవరి-2024ఆదివారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 17-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,021 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,965 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చిందని టీటీడీ…

తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు..

Ratha Saptami 2024: తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ప్రస్తుతం సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్నారు మలయప్పస్వామి.. మొత్తం…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిన్న స్వామివారికి 5.48 కోట్లు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. నిన్న 12 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,314 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25.165 మంది… టికెట్ లేని సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 12-ఫిబ్రవరి-2024సోమవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 11-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,256 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,021 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.04 కోట్లు…

Other Story

You cannot copy content of this page