వైసీపీ తీర్థం పుచ్చుకున్న తండ్రీ తనయుడు

వైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ, తనయుడు మణికంఠ శర్మ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక పార్టీ కండువా కప్పి స్వాగతించిన వైఎస్ జగన్

టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం

బీజేపీ పట్టణ అధ్యక్షులుగా రాజీనామా చేసిన నాగేంద్రం రేపు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో నారా లోకేష్ సమక్షంలో టీడిపిలో చేరనున్నారు మంగళగిరి నుంచి అనుచరులతో భారిగా ర్యాలీగా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నాగేంద్రం బీజేపీలో పలు పదవులు సమర్థవంతంగా…

అయోధ్య రామయ్యకు బహుమతిగా 1100 కిలోల డ్రమ్

Trinethram News : అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్‌ జన్‌ కల్యాణ్‌ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు బుధవారం అందజేసింది. ఈ తబలాను…

Other Story

You cannot copy content of this page