Thieves : నగరి లో దొంగలు పడ్డారు జాగ్రత్త
నగరి త్రినేత్రం న్యూస్ నగరి మున్సిపల్ పరిధిలో నున్న పసుపులేటి నగర్ వీ కే ఎస్ లే అవుట్ నగర్ లో గత రాత్రి దొంగలు ఏసీ అవుట్ కంప్రసర్ దొంగలించుటకు యత్నించారు. , అది విఫలం కావడంతో వారి వెంట…
నగరి త్రినేత్రం న్యూస్ నగరి మున్సిపల్ పరిధిలో నున్న పసుపులేటి నగర్ వీ కే ఎస్ లే అవుట్ నగర్ లో గత రాత్రి దొంగలు ఏసీ అవుట్ కంప్రసర్ దొంగలించుటకు యత్నించారు. , అది విఫలం కావడంతో వారి వెంట…
Trinethram News : లక్ష్మి సినిమా హాల్ సమీపం లో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు.. రెండు తుపాకులతో కాల్పులు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోలీసుల అదుపులో నలుగురు దొంగలు, రెండు తుపాకులు, బుల్లెట్లు…
Trinethram News : HYD: మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. మధుబనాకాలనీ వద్ద SBI ATMలోకి చొరబడ్డ ముఠా సభ్యులు తెరవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎంతకీ తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల్లో మిషన్, 7 లక్షల కరెన్సీ నోట్లు…
తేదీ : 03/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం పట్టణం 5వ వార్డులో రామాలయం పక్కన నివాసం ఉంటున్న యర్ర ప్రగడ. వెంకటరత్నం ఇంట్లో దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న వెండి వస్తువులను…
జగిత్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్ Trinethram News : 5 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు, కారు స్వాదీనం.. జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపత్ కుమార్ స్వామి, బుర్ర రాజేందర్.. బైక్…
దొంగలేడి కిలాడి దొరికింది వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బంగారాన్ని టార్గెట్ చేస్తుంది, ఎవరికి దొరకకుండా పారిపోతుంది. వికారాబాద్ జిల్లా పరిగి రద్దీ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేసే కిలాడీ లేడీని పట్టుకున్న పోలీసులు.భువనగిరికి చెందిన అమూల్య అనే…
మహిళా మెడలో నుంచి బంగారు సరుడు అపహరణ త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామంలో బుధవారం ఓ మహిళ మెడలో నుంచి దొంగలు బంగారు సరుడు అపహరించి పరారయ్యారు. ద్విచక్ర వాహనంపై…
నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. నిజామాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా. దీంట్లో చిక్కుకొని ఇప్పటికే చాలామంది కటకటాలపాలయ్యారు.…
భైంసా లో పోలీసులకు సవాలు విసురుతున్నారు దొంగలు Trinethram News : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో చోరికి పాల్పడ్డారు, అలాయానికి వేసిన తాళం పగుల గొట్టి అమ్మవారి కిరీటం,…
గచ్చిబౌలిలో రెండు బైకులు చోరీ Nov 05, 2024, Trinethram News : హైదరాబాద్ : దొంగలు రెచ్చిపోతున్నారు. అదును చూసి దోచేస్తున్నారు. తాజాగా.. ఇద్దరు దొంగలు క్షణాల్లో బైకులు చోరీ చేసిన ఘటన షాక్ కి గురి చేస్తోంది. అలా…
You cannot copy content of this page