Char Dham Yatra : ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్ర

Trinethram News : హిందూ యాత్రలలో అత్యంత పవిత్రమైనది చార్‌ధామ్ యాత్ర. హిమాలయ పర్వతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు ఈ యాత్ర చేపడుతారు. అయితే ఈ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది.…

MLA Nallamilli : అనపర్తి నియోజకవర్గంలో 3 ఆలయాలకు నిధుల మంజూరు

అనపర్తి నియోజకవర్గంలో 3 ఆలయాలకు నిధుల మంజూరు త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా. అనపర్తి నియోజకవర్గంలోని రామవరం, రంగంపేట, వడిశలేరు గ్రామాలలోని ఆలయాలకు నిధుల మంజూరు గురించి ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ… గత ఆగష్టులో అనపర్తి నియోజకవర్గంలోని ఏడు ఆలయాల పునరుద్దరణకు…

Devotees Bustle : కార్తీక సోమవారం- భక్తుల సందడి

కార్తీక సోమవారం- భక్తుల సందడిత్రిపురాంతకం, త్రినేత్రం న్యూస్ :- కార్తీక సోమవారం కావడంతో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవడం జరిగింది. విజయవాడ- కర్నూలు జాతీయ రహదారి మధ్యలో…

శబరిమల యాత్ర టూర్ రూ.11,475 : IRCTC

శబరిమల యాత్ర టూర్ రూ.11,475 : IRCTC శబరిమల దివ్యక్షేత్రాన్ని దర్శించు కోవాలనుకొనే యాత్రికులకు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. Trinethram News : అయ్యప్ప భక్తుల కోసం IRCTC తొలిసారిగా భారత్ గౌరవ్ రైలును తీసుకొచ్చింది. ఈ రైలులో వెళ్లి…

Nandini Ghee : లడ్డూ తయారీకి నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు

Karnataka government orders making nandini ghee mandatory for making laddoos Trinethram News : Karnataka : Sep 21, 2024, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై తీవ్ర వివాదం తలెత్తిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.…

Sunken Temples : మహారాష్ట్రలో ఉప్పొంగిన గోదావరి.. మునిగిన ఆలయాలు

Flooded Godavari in Maharashtra.. Sunken temples Trinethram News : Maharashtra : మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇందుకు…

ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత

VIP visits will be suspended till 31st of this month Trinethram News : కేదార్ నాథ్: చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున…

ఫాల్గుణమాసం ప్రారంభం :

Trinethram News : తెలుగు మాసాల్లో చిట్టచివరిది ఫాల్గుణం. ఈమాసం నరసింహస్వామి ఆరాధనకు ప్రత్యేకించినది. అన్ని ప్రసిద్ధ నృసింహ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. నాలుగోరోజును తిలచతుర్ధి అంటారు.…

మహాశివరాత్రి పర్వదినం వేములవాడకు 1000 ప్రత్యేక బస్సులు

Trinethram News : కరీంనగర్ జిల్లా:మార్చి 05తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి ఘనంగా నిర్వహి స్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకి టలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు. తెలంగాణలోని శైవక్షేత్రాల్లో వేములవాడ రాజన్న ఆలయం…

తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి

Trinethram News : చరిత్ర కె తెలియని ఆలయాలు చూసాం….అలాంటిదే ఈ ఆలయం…ఇక్కడ అన్నీ అద్భుతాలే.. అంటున్నారు పరిశోధకులు…ఈ ఆలయంలో అన్నీ వింతలే.. ఎముకలను రాళ్లుగా మార్చే నది సహా ఎన్నో మిస్టరీలు.. తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి..…

Other Story

You cannot copy content of this page