తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన గిరిజనులు

తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన గిరిజనులు.కనీసం మంచి నీరు కోసం ఇబ్బందులు పడుతున్నా మహిళలు. అల్లూరి జిల్లా అరకులోయ:త్రినేత్రం న్యూస్, జనవరి 20. అరకువేలి మండలం బస్కి పంచాయతీ కొంత్రాయిగుడ గ్రామంలో రోజురోజుకి మంచి నీరు సమస్య తీవ్రంగా పెరుగుతుంది. కొంత్రాయిగుడ…

విజయత్సవంగా పారా గ్లైడింగ్

విజయత్సవంగా పారా గ్లైడింగ్ (ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి .అభిషేక్ ) అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. జనవరి 20: ప్రముఖ పర్యట కేంద్రం మాడగడ సన్రైజ్ పాయింట్ వద్ద ప్రయోగాత్మకంగా నిర్వహించిన పారాగ్లైడింగ్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్ట్…

సొంత వారి హననం ఇంకా యెంత కాలం, గిరిజన నాయకుడు అప్పలరాజు దొర

సొంత వారి హననం ఇంకా యెంత కాలం, గిరిజన నాయకుడు అప్పలరాజు దొర. అల్లూరి సీతారామరాజు జిల్లా:త్రినేత్రం న్యూస్, జనవరి 20. దండకారణ్యంలో మారణకాండ దృష్టి లో ఉంచుకొని ఆదివాసి నాయకుడూ తన అవేదనను పత్రిక ముఖంగా వేళ్ళబుచ్చారు.ఎదుటి మనిషి ప్రాణం…

సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి

సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ప్రతాప్ నగర్, డిండి గ్రామపంచాయతీ పరిధిలోని ఎడ్ల గడ్డ తండాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ కిషన్ పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు…

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కలిసిన

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా…

బేకరీల పైన జిల్లా టాస్క్ ఫోర్స్ దాడులు

బేకరీల పైన జిల్లా టాస్క్ ఫోర్స్ దాడులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే కల్తీ ఆహారపదార్థాలు అమ్మితే కఠినమైన చర్యలు.బేకిరీలపైన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు. – జిల్లా ఎస్పీ శ్రీ కె.…

అర్హులందరికీ రేషన్ కార్డు

అర్హులందరికీ రేషన్ కార్డు గ్రామ సభల్లోనూ దరఖాస్తు తీసుకుంటాం రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డు అందజేస్తామని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ…

ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఆలంపల్లి ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో…

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే TRR

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే TRR వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్దోమ మండలం కిష్టాపూర్ గ్రామంలో శ్రీ పోచమ్మ అమ్మవారి తృతీయ బోనాల ఉత్సవాల్లో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారిని దర్శించుకుని…

CPI : సి.పి.ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

తేదీ : 19/01/2025.సి.పి.ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో. కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్) ; విలేఖరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండల మెయిన్ రోడ్డు నిర్మాణం మధ్యలో అర్థ రంతంగా ఆగిపోవడం జరిగింది. దాదాపు 40 కిలోమీటర్ల…

Other Story

You cannot copy content of this page