8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్టు సర్క్యులర్ జారీ

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు నిన్న 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్ తమ్మినేని నేడు సర్క్యులర్ ఇచ్చిన విధాన పరిషత్ కార్యదర్శి రామాచార్యులు

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Trinethram News : నేడు విచారణకు రావాలని వైసిపి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం.. తమకు రెండు వారాల సమయం కావాలంటూ స్పీకర్ లేఖ పంపిన ఎమ్మెల్యేలు… వైసిపి రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ…

రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ.. వేటు వేస్తారా?

Trinethram News : అమరావతి.. రెబల్‌ ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగతోంది.. ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు…

నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ

అమరావతి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్న నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్. ఈ రోజు ఉదయం 11 గంటలకు అనర్హత పిటిషన్లపై ఒకేసారి ఐదుగురి నుంచి వివరణ తీసుకోనున్న స్పీకర్ తమ్మినేని

Other Story

You cannot copy content of this page