Express Train : పట్టాలు తప్పిన చంఢీగడ్‌- దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు

Chandigarh-Dibrugarh Express train derailed Trinethram News : ఉత్తరప్రదేశ్ : జులై 18ఉత్తర్‌ప్రదేశ్‌లోఈరోజు రైలు ప్రమాదం సంభవించింది. గొండా- మాంకాపూర్ స్టేషన్ల దగ్గర చండీగఢ్‌ -దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10బోగీలు పట్టాలు తప్పడంతో పలు…

రేపు ద్విచక్ర వాహనాల వేలం పాట

Tomorrow is the two-wheeler auction పెద్దపల్లి జిల్లా :జులై 11 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 11…

బేగంపేట్ శివారులో గుడుంబా తయారు

Gudumba is made in the suburb of Begumpet పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బేగంపేట్ శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు (వివరాల్లోకి…

శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ

CP who visited Srirampur Police Station త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బాధితులకు పోలీస్ అండగా ఉంటూ, సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలి శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ వచ్చిన సిపి ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ…

Theft Case solve 24 hours : చోరీ కేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులు

The police solved the theft case within 24 hours Trinethram News : కాచిగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైల్లో వచ్చిన కొత్తగూడెంకు చెందిన ఉపేందర్, పుష్ప దంపతుల రెండు లగేజి బ్యాగ్లు కనిపించకపోవడంతో కాచిగూడ…

చింతమనేని పై మరో కేసు నమోదు

Another case registered on Chintamaneni Trinethram News : ఏలూరు జిల్లా : దెందులూరు మండలం : చింతమనేని పై పెదవేగి పోలీస్ స్టేషన్లో..మరో కేసు నమోదు. ఇప్పటికి మొత్తం 94 కేసులు.. మొన్న అఫిడవిట్ ఇచ్చిన సమయంలో 93…

చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లానింగ్

Trinethram News : May 14, 2024, చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైల్వేస్టేషన్ల ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్ (ఫ్లోట్)’ అనే…

గుడివాడ అక్రమమద్యం స్వాధీనం: టూ టౌన్ సి.ఐ

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ఏప్రిల్ 11 గుడివాడ అక్రమమద్యం స్వాధీనం: టూ టౌన్ సి.ఐ 26 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేస్ నమోదు ఈ రోజు గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రైల్వే ఓవర్ బ్రిడ్జి…

లోయలో పడిన బస్సు.. 12 మంది మృతి

Trinethram News : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో కేడియా డిస్టిలరీకి చెందిన 50 మంది ఉద్యోగులతో కుమ్హారి నుండి భిలాయ్‌కు తిరిగి వెళ్తున్న బస్సు రాత్రి 9 గంటలకు లోయలో పడిపోయింది ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. సమాచారం…

Other Story

You cannot copy content of this page