Tiger Population Increasing : నల్లమల అటవీ ప్రాంతంలో పెరుగుతోన్న పులుల సంఖ్య

Trinethram News : ఏపీలో నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 పులులు ఉండగా.. 2024లో వాటి సంఖ్య 76కు చేరిందని అటవీశాఖ అధికారులు…

NDSA : శ్రీశైలం’ దిగువన గొయ్యి ప్రమాదకరం

Trinethram News : శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యి (ప్లంజ్ పూల్)ని మే నెలాఖరులోపు పూడ్చేయాలని తెలుగు రాష్ట్రాలకు NDSA సూచించింది. డ్యాం పునాది 380 అడుగులు ఉంటే ఈ గొయ్యి 410 అడుగుల వరకు ఉందని తెలిపింది. కృష్ణా…

Indian Army : శ్రీశైలం టన్నెల్ ఆపరేషన్‌కు మద్దతుగా భారత సైన్యం కొనసాగుతున్న కార్యకలాపాలు

సికింద్రాబాద్, 05 మార్చి 2025. కీలకమైన పునరుద్ధరణ పనులను సులభతరం చేయడానికి భారత సైన్యం బహుళ సంస్థల సమన్వయంతో ఆపరేషన్ శ్రీశైలం టన్నెల్‌లో తన అంకితభావ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇతర ఏజెన్సీలతో కలిసి నైట్ షిఫ్ట్ బృందం నిన్న సాయంత్రం సొరంగం…

Elevated Corridor : అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Trinethram News : Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్‌ పూర్తయితే.. తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్‌…

CM Revanth : ఇవాళ సాయంత్రం టన్నెల్ వద్దకు సీఎం రేవంత్

Trinethram News : Telangana : శ్రీశైలం SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో రేంజ్ ఐజీ సత్య నారాయణ భద్రతను పర్యవేక్షించనున్నారు. వారం…

Fake Tickets : శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కలకలం

Trinethram News : పాత దర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులను మోసం చేస్తున్న కేటుగాళ్లు.. నకిలి దర్శనం టికెట్లపై పీఎస్ లో ఫిర్యాదు చేసిన ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి.. నకిలి దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు..…

SLBC Tunnel Tragedy : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటన విషాదాంతం!

Trinethram News : Telangana : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ కథ విషాదాంతం అయినట్లు తెలుస్తోంది. దాదాపు వారం రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది. SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులు…

KRMB : నీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ కీలక సూచనలు

Trinethram News : హైదరాబాద్: కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఇవాళ(గురువారం) జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. శ్రీశైలం నాగార్జునసాగర్లలో ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వివాదాలు లేకుండా సామరస్య పూర్వకంగా పంచుకోవాలని బోర్డు దిశా నిర్దేశం…

Srisailam : శ్రీశైలం పరమశివుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

Trinethram News : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. బుధవారం వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో భక్తులు…

TGSRTC : వివిధ ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి సందర్భంగా 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 ప్రత్యేక బస్సులు ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను సవరించిన ప్రభుత్వం Trinethram News : తెలంగాణ : ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం…

Other Story

You cannot copy content of this page