Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లారు

Andhra Pradesh Deputy CM Pawan Kalyan went to Bangalore Trinethram News : బెంగళూరు : అక్కడ కర్ణాటక అటవీశాఖ మంత్రితో భేటీకానున్నారు.. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కర్ణాటక నుంచి ఆరు…

Nadendla Manohar : పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

Civil Supplies Minister Nadendla Manohar key orders Trinethram News : అమరావతి రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధానికి కాకినాడ – ముంబయి రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు ఒకే రోజు ఆరు లారీల్లో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు…

Government’s Rules : ప్రభుత్వ నిబంధనలకు తూట్లు!

Violation of government rules! Trinethram News : ఎన్టీఆర్ జిల్లా ఇసుక జోరుగా అక్రమ రవాణా సాగుతున్న పట్టించుకోని అధికారులు ప్రభుత్వ నిబంధనలకు తొట్లు పొడుస్తున్న వైనం కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా…

Rs. 2 lakhs in cash : గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు

If you give information on ganja Rs. 2 lakhs in cash రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి…

Watch Smuggling Case : వాచీల స్మగ్లింగ్‌ కేసులో మంత్రి పొంగులేటి కొడుకు నివాసంలో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు

Customs officers who conducted inspections at the residence of Minister Ponguleti’s son in the watch smuggling case మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పొంగులేటి హర్ష రెడ్డి 1.7 కోట్లు విలువగల వాచీల స్మగ్లింగ్‌…

రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

Trinethram News : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పుత్తడిని స్వాధీం చేసుకున్నారు.. ఈ క్రమంలో రూ.40.08…

457 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

Trinethram News : ఆంద్రప్రదేశ్ లో రోజు రోజు కి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి…. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే…అంధ్ర రాష్ట్రము గంజాయి రాష్ట్రం గా మారింది…

కలప అక్రమ రవాణాకు అడ్డేది? యథేచ్ఛగా ఇటుక బట్టీలకు తరలింపు

Trinethram News : February 29, 2024 వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. టన్నుల కొద్దీ కలప ఇటుక బట్టీలకు తరలుతోంది. అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి రోడ్ల వెంబడి, గుట్టలలో ఏపుగా…

ఇసుక అక్రమ రవాణాపై CM రేవంత్ ఆగ్రహం

అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ACB అధికారులతో తనిఖీలకు ఆదేశం ప్రస్తుత ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని, కొత్త పాలసీ తయారీకి నిర్ణయం 48 గంటల్లోగా అధికారులు పద్ధతి మార్చుకోవాలని, బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు

ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చిన్నశెట్టిపల్లె క్రాస్ వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తిలను అరెస్ట్ చేసిన పోలీసులు

కడపజిల్లా..ప్రొద్దుటూరు.. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చిన్నశెట్టిపల్లె క్రాస్ వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తిలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇన్నోవా వాహనంలో గోవా రాష్ట్రం కు చెందిన 161 ఫుల్ బాటిల్స్ మద్యం ను తరలిస్తుండగా పట్టుకున్న…

You cannot copy content of this page