ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

Trinethram News : భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కమాండో ఎ. ప్రవీణ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా కరెంట్ షాక్ తో ప్రవీణ్ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి…

వైసీపీ నుండి టిడిపి లోకి భారీ గా చేరిక

Trinethram News : బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం వైసిపీ పార్టీ కి భారీ షాక్ కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామ పంచాయితీ కి చెందిన రెడ్డి మరియు ముస్లిం మైనార్టి సామాజిక వర్గాలకు చెందిన 50 మంది వైసిపి పార్టీ నాయకులు…

తెలంగాణ రైతులకు షాక్.. 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్!

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతుబంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19…

గోదావరిఖనిలో సత్తా చాటిన దొంగలు

Trinethram News : పెద్దపల్లి జిల్లా : ఫిబ్రవరి 10పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో దొంగలు రెచ్చిపో యారు. గోదావరిఖనిలోని గౌతమినగర్, గంగానగర్ ఏటీఎంలలో శుక్రవారం రాత్రి చోరీలకు పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కొల్ల గొట్టి డబ్బు దోచుకెళ్లారు. సమాచారం…

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్

మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు..

మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ?

మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ..? ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈ సారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు .. దాంతో ఇప్పుడు ఆ లోక్‌సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే…

గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్

Trinethram News : Guntur గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ వైసీపీ యువనేత భరత్‌రెడ్డి రాజీనామా నారా లోకేశ్‌తో భేటీ అయిన భరత్‌రెడ్డి గుంటూరు జిల్లాలో యూత్‌లో మంచిపట్టు ఉన్న భరత్‌రెడ్డి బాపట్ల, గుంటూరు వెస్ట్ టికెట్ ఇస్తామన్నా.. వైసీపీకి…

BRS పార్టీకి బిగ్ షాక్.. MP రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు

Trinethram News : BRS పార్టీకి బిగ్ షాక్.. MP రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు..రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టాడని ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి..…

అంగన్వాడీలకు షాక్.. 26 నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ?

అంగన్వాడీలకు షాక్.. 26 నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ? నెల రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వారి స్థానాల్లో భర్తీ చేసేందుకు ఈ నెల 25న నోటిఫికేషన్ ఇచ్చి, 26 నుంచి ఆన్లైన్…

మల్లారెడ్డికి షాక్.. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు?

మల్లారెడ్డికి షాక్.. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు? హైదరాబాద్:మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. జవహర్నగర్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త మేయర్ను ఎన్నుకున్న తర్వాత వీరంతా కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి,…

Other Story

You cannot copy content of this page