Rajya Sabha : రాజ్యసభలో 12 సీట్లకు ఉపఎన్నిక.. షెడ్యూల్ విడుదల

By-election for 12 seats in Rajya Sabha. Schedule released Trinethram News : దిల్లీ: రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న…

Lok Sabha : లోక్‌సభకు ఈసారి ఎంతమంది కొత్తవారంటే?

How many people are new to the Lok Sabha this time? Trinethram News : న్యూ ఢిల్లీ 18 వ లోక్‌సభకు ఈసారి 280 మంది తొలిసారిగా ఎన్నికయ్యారు. వారిలో మాజీ ముఖ్య మంత్రులు, సినీ నటులు,…

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు..నేను చేసినదాంట్లో 10 శాతమైనా చేశానని చెప్పగలడా?

_ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీ గ్రామంలోను ఏడు వ్యవస్థలను ఏర్పాటు చేశాం.. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించాం.. 99 శాతం హామీలను నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా.. మీరు వేసే ఓటు ఐదేళ్లలో…

రఘురామ కృష్ణంరాజు ఇక ఎమ్మెల్యే అభ్యర్థి

Trinethram News : నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణరాజు కు ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గా పాలకొల్లు సభలో ప్రకటన… సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కు గత కొద్దీ రోజుల క్రితం ఉండి నుంచి సీట్ ప్రకటించిన…

నేడు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభ లో పాల్గొననున్నారు

Trinethram News టీడీపీ అధినేత చంద్రబాబు రాకకోసం ఫ్లెక్సీలతో నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ ఫొటోలతో పసుపు మయం అయిన క్రోసూరు…పట్టణం..ఈరోజు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న.. బీసీ నాయకుడు ..జంగా మరియూ వారి ఆత్మీయులు పల్నాడు జిల్లా.. నేడు టిడిపి జాతీయ…

అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం’.. ప్రొద్దుటూరు ‘ప్రజాగళం’లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ లో రోడ్ షో నిర్వహించారు. జగన్ పాలనలో మీకు నష్టం కలిగితే టిడిపికి ఓటు వేయండని కోరారు. కడప ఎవరి సొత్తు కాదు..…

ప్రజాగళం సభలో చంద్రబాబు కామెంట్స్

నేను అధికారంలోకి వస్తే జగనన్న కాలనీలు తీసేస్తానని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నేను జగనన్న కాలనీలను కొనసాగిస్తాను అవసరమైతే రెండేసి సెంట్లు చొప్పున ఇళ్లస్థలాలిచ్చి ఇళ్లు కూడా కట్టించి ఇస్తాను జగనన్న కాలనీల పేరుతో జగన్ ఆరువేల కోట్లు దోచుకున్నాడు…

నేడు ప్రజాగళం సభలలో పాల్గొననున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

నేడు ప్రజాగళం సభలలో పాల్గొననున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ప్రొద్దుటూరు తిరుపతి (నాయుడు పేట )శ్రీకాళహస్తి రోడ్ షో లలో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయ ప్రచార యాత్రలు జోరందుకున్నాయి. నిన్నమొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజ బనగానపల్లె‎లో ప్రజా గళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ…

Other Story

You cannot copy content of this page