MLA Regam Matsyalingam : మలేరియా, డెంగ్యూ నివారణకు చర్యలు దోమల మందు పిచికారి కార్యక్రమం ప్రారంభించిన

ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 16: మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం దోమల మందు పిచికారి మొదటి విడత కార్యక్రమాన్ని ఈ రోజు…

Regam Matsya Lingam : అరకువేలిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయం : రేగం మత్స్య లింగం ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 15 : ఈరోజు అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండలంలో భారత రత్న భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి…

Regam Matsyalingam : ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: అరకులోయ టౌన్: ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అధికారులను సూచించారు. అరకువేలి మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రంజపల్లి ఉష…

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి గిరిజనుల సమస్యలు, ప్రస్తావించిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం అరకువేలి ఏప్రిల్ 8: అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు నియోజక వర్గం,డుంబ్రిగూడ మండలానికి విచ్చేసిన తరుణంలో అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం,మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో గల రోడ్లు,బ్రిడ్జిలు…

Passport Services : గిరిజనులకు పాస్ పోర్ట్ సేవలు సులభం

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 27: అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అరకులో పాస్ పోర్ట్ సేవలు సులభంగా అవుతుందని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం Mar-26, అరకువేలి…

Eye Medical Camp : ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 22: అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండల కేంద్రంలో గల “ఐటిడిఏ ట్రైబల్ మ్యూజియం ఆవరణలో షాప్ నెంబర్ 18 నందు,తేజ మెడికల్స్ మరియు…

MP Subbareddy : ఎంపీ సుబ్బారెడ్డికి పరామర్శించిన ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 20: రాజ్య సభ ఎంపీ, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మొన్న సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకొని బుధవారం బాపట్ల…

Regam Matsyalingam : గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 16: అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంవిశాఖపట్నం.కేజీహెచ్ కి సందర్శించారు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని కేజిహెచ్ సూపరిండెంటెండ్ శివనంద్ కి కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగంమార్చి-15, శనివారం విశాఖపట్నం…

MLA Regam Matsyalingam : యువత పోరుకు” సిద్ధం” కావాలి. ఎమ్మెల్యే..రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా అరకు లోయ త్రినేత్రం న్యూస్ మార్చి 11: ఈ నెల 12 తేదిన రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నిర్వహించే యువత పోరు” పోస్టర్ ను అరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మరియు అనంతగిరి మండలం వైఎస్ఆర్సీపీ సమావేశంలో భాగంగా…

Regam Matsyalingam : వుడెన్ వాక్ బ్రిడ్జ్ ను ఆకస్మికంగా సందర్శించిన అరకు ఎమ్మెల్యే

అల్లురిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 21: అరకులోయ మండలం సుంకరమెట్ట పరిధిలోని వుడెన్ వాక్ బ్రిడ్జ్ ను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించారు. పర్యాటకులు ఆంధ్రా ఊటీ అరకు సందర్శన కోసం ఏపీ టూరిజం శాఖ, ఆంధ్రప్రదేశ్ కాఫీ…

Other Story

You cannot copy content of this page