Regam Matsyalingam : గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 16: అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంవిశాఖపట్నం.కేజీహెచ్ కి సందర్శించారు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని కేజిహెచ్ సూపరిండెంటెండ్ శివనంద్ కి కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగంమార్చి-15, శనివారం విశాఖపట్నం…

MLA Regam Matsyalingam : యువత పోరుకు” సిద్ధం” కావాలి. ఎమ్మెల్యే..రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా అరకు లోయ త్రినేత్రం న్యూస్ మార్చి 11: ఈ నెల 12 తేదిన రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నిర్వహించే యువత పోరు” పోస్టర్ ను అరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మరియు అనంతగిరి మండలం వైఎస్ఆర్సీపీ సమావేశంలో భాగంగా…

Regam Matsyalingam : వుడెన్ వాక్ బ్రిడ్జ్ ను ఆకస్మికంగా సందర్శించిన అరకు ఎమ్మెల్యే

అల్లురిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 21: అరకులోయ మండలం సుంకరమెట్ట పరిధిలోని వుడెన్ వాక్ బ్రిడ్జ్ ను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించారు. పర్యాటకులు ఆంధ్రా ఊటీ అరకు సందర్శన కోసం ఏపీ టూరిజం శాఖ, ఆంధ్రప్రదేశ్ కాఫీ…

Tribal Rights : గిరిజన హక్కులు కాలరాస్తే ఖబడ్దార్

గిరిజన హక్కులు కాలరాస్తే ఖబడ్దార్ ఏజెన్సీ (టీడీపీ+ బిజెపి+ జనసేన పార్టీ నాయకులు) ఆదివాసుల వైపా,ప్రభుత్వం వైపా స్పష్టం చెయ్యాలి. అల్లూరి జిల్లా అరకు లోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 11 : నేడు 11,12 తేదీలలో జరిగే మన్యం బంద్…

MLA Regam Matsyalingam : పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 9 : వైఎస్సార్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు గా నూతనంగా నియమితులైన పాంగి పరశురాం.ఆధ్వర్యంలో పాంగి పరశురాం,…

MLA Rega Matsyalingam : అరకులోయకు రైల్వే సర్వీస్ రాయగడ డివిజన్లో కేకే లైన్లో విలీనం పున:పరిశీలించాలి అరకు ఎంఎల్ఏ రేగ మత్స్యలింగం

అరకులోయకు రైల్వే సర్వీస్ రాయగడ డివిజన్లో కేకే లైన్లో విలీనం పున:పరిశీలించాలి అరకు ఎంఎల్ఏ రేగ మత్స్యలింగం అల్లూరిజిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 8: అరకులోయకు రైల్వే సర్వీస్ విశాఖ డివిజన్ లోనే కొనసాగించాలని అరకులోయ సరభ గుడలోని వారి నివాస…

Prajaseva : ప్రజసేవే పరమావధిగా ప్రజల మాస్టారు

ప్రజసేవే పరమావధిగా ప్రజల మాస్టారు (టీచర్ గా మారిన ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం) అల్లూరి సీతారామరాజు జిల్లా త్రినేత్రం న్యూస్ జనవరి 28: అరకు శాసనసభ్యులు మత్స్య లింగం మాస్టరు. శాసనసభ్యులు కాకముందు, దానికి ముందు, రాజకీయాలకు రాకముందు, ఉపాధ్యాయులుగా…

Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం.

గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం. అరకులోయ, త్రినేత్రం, న్యూస్ జనవరి 27. అల్లూరిజిల్లా,అరకు నియోజకవర్గం కేంద్రంలో గళ సిఎహెచ్ పాఠశాలలో, అరకు నియోజకవర్గం శాసనసభ్యుడు రేగం మత్స్యలింగం,గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.…

MLA Regam Matsyalingam : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన,చర్యలుతప్పవు. అరకు ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన,చర్యలుతప్పవు. అరకు ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం.అనంతగిరి మండలంలొ సుడిగాలి పర్యటన. అల్లూరి సీతారామరాజు జిల్ల, త్రినేత్రం న్యూస్, జనవరి26. అనంతగిరి మండలం టోకురు బాలికల ఆశ్రమ పాఠశాలలో అరకు ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించి,రికార్డులను పరిశీలించి అన్నీ విధాల…

Regam Matsyalingam : అరకువేలి ప్రభుత్వ (ఐటిఐ) లనీ ఆకస్మికంగా సందర్శించిన అరకు ఎమ్మెల్యే

అరకువేలి ప్రభుత్వ (ఐటిఐ) లనీ ఆకస్మికంగా సందర్శించిన అరకు ఎమ్మెల్యే. అరకు లోయ:త్రినేత్రం న్యూస్! స్టాఫ్ రిపోర్టర్. డిసెంబరు 31 _సోమవారం అరకువేలి ప్రభుత్వ (ఐటిఐ )లో ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. మరియు క్లాస్ రూమ్ లో సందర్శించి…

Other Story

You cannot copy content of this page