Rs. 3000 : నెలకు రూపాయలు మూడు వేలు

తేదీ : 17/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ దన్ యోజన ఒకటి ఈ పథకం లక్ష్యంగా అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం జరుగుతుంది.…

రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం

రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం Trinethram News : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు సమకూర్చాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రధానమంత్రి ముద్ర యోజన రుణ పరిమితిని కేంద్రం పెంచింది. తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని జోడించి,…

నేడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని మోడీ

Trinethram News : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నేడు ( మంగళవారం ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల…

కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Trinethram News : Narendra Modi : భారత పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే భగ్గుమంటుందని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ కలను సాకారం చేసేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అవినీతిని…

మహిళలకు ఉచితంగా రూ.11,000

Trinethram News : గర్భం దాల్చిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (PMMVY) స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ పుట్టే…

త్వరలో భారత్- భూటాన్ మధ్య రైలు సేవల ఒప్పందం

Trinethram News : భూటాన్ :మార్చి 23ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్- భూ టాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాల పై కీలక ఒప్పందాలు జరిగా యి. భూటాన్‌లో నూతన ఎయి ర్‌పోర్టు నిర్మాణానికి భారత్ అంగీకరించింది.…

కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘం

Mar 21, 2024, BREAKING: కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘంప్రధాని మోదీ లేఖతో కూడిన ‘వికసిత భారత్ సంపర్క్’ వాట్సాప్ సందేశాన్ని లక్షలాది మంది భారతీయులు స్వీకరించారు. దీంతో వాట్సాప్ లో ‘వికసిత భారత్’ సందేశాలను ఆపివేయాలని ఎన్నికల సంఘం కేంద్ర…

మోడీ రోడ్‌షోలో పిల్లలు.. కలెక్టర్ విచారణ

Trinethram News : Mar 19, 2024, మోడీ రోడ్‌షోలో పిల్లలు.. కలెక్టర్ విచారణకోయంబత్తూరులో ప్రధాని మోదీ సోమవారం నిర్వహించిన రోడ్ షోలో 50 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ క్రాంతికుమార్ విచారణ చేపట్టారు. పిల్లలను…

Other Story

You cannot copy content of this page