బెంగళూరు రేవ్ పార్టీ.. ఎవరీ వాసు?

Bangalore Rave Party.. Who’s Vasu? నిరుపేద నుంచి కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించిన వ్యక్తి. నేడు కోట్లకు అధిపతి. బెంగళూరులో రేవ్ పార్టీ ఇచ్చిన లంకపల్లి వాసుకి సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఓ…

దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలు :కిషన్‌రెడ్డి

మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…

ఈబీసీ నేస్తం ల‌బ్దిదారుల‌కు గుడ్‌న్యూస్

Trinethram News : AP: ఈబీసీ నేస్తం ల‌బ్దిదారుల‌కు గుడ్‌న్యూస్ సీఎం వైఎస్ జ‌గ‌న్ గురువారం నంద్యాల జిల్లా బ‌న‌గానప‌ల్లెలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్వ‌హించే బ‌హిరంగ స‌భా వేదిక‌గా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.…

నిరుపేద రైతు లకు ఆదుకోవటమే జగనన్న నైజం

వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం లోని అయ్యన్నపాలెం, మేకలదిన్నే, బోడిపాలెం తండా గ్రామంకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైండ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు శాసనసభ్యులు శ్రీ బొల్లా…

‘ప్లీజ్ నన్ను పాస్ చేయండి సర్ : లేదంటే పెళ్లి చేస్తారు’

Trinethram News : బిహార్ మెట్రిక్యు లేషన్ పరీక్షల్లో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాశారు. ఓ విద్యార్థిని భావోద్వేగంగా రాసిన పేపర్ వైరల్ అవుతోంది. ‘నేను పేదింటి అమ్మాయిని. దయచేసి నన్ను పాస్ చేయండి సర్. లేదంటే మా నాన్న…

మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే వర్ధంతి నివాళులు

అసమానతలను రూపుమాపిన అసాద్యురాలు.! మహిళల,చిన్నారుల కల్పతరువు! విద్యా తోలి గురువు.. పేదింటి బాలికల మొదటి ఉపాధ్యాయురాలు. మహిళల గొంతుక..మనందరికి మార్గదర్శి..! మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే వర్ధంతి నివాళులు..! 📝బాలికల విద్య కోసం పని చేసిన భారతదేశపు మొదటి…

కాంగ్రెస్ కొత్త పథకం : మహిళలకు నెలకు రూ.5000

తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ‘ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తాం. ఇవాళ లాంఛ్ చేసిన యాప్లో అర్హులైన కొందరు…

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం

మహేశ్వరం : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం. అలాంటిది మూడు ఉద్యోగాలు సాధించి గిరిజన మహిళ సత్తా చాటింది.. మహేశ్వరంలోని కావాలోనిభాయి తండా(కేబీతండా)కు చెందిన నేనావత్‌ స్వాతి.. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె.. గురుకుల విద్యాలయ ఉద్యోగ…

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ నిధుల విడుదల రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి…

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

Trinethram News : సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

Other Story

You cannot copy content of this page