ఫ్లై యాష్ కుంభకోణం పై రాజకీయ రగడ

Political tussle over fly ash scam జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్. ఉదయం 11 గంటలకు వేంకటేశ్వర స్వామి ఆలయానికి వద్దకు రానున్న…

Minister Ponnam : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఓదారుస్తున్న మంత్రి పొన్నం

Minister Ponnam comforting MLA Medipalli Satyam Jun 21, 2024, తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతి చెందారు. ఈ క్రమంలో అల్వాల్‌లోని ఎమ్మెల్యే ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుని సత్యంను ఓదార్చారు.…

పార్టీ మారిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలి: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలి మార్చుకోవాలి పొన్నంకు ఆవేశం స్టార్‌గా నామకరణం చేస్తున్న ప్రోటోకాల్ పాటించకుంటే అధికారులకు తిప్పలు తప్పవు 17 పార్లమెంట్ స్థానాలు మొదటి స్థానం కరీంనగర్ నుండి గెలవబోతున్నాం

ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని

Trinethram News : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల…

ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ!

Trinethram News : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మూడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షల మంది పెరిగారు. ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి…

బస్సులను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

నేడు హైదరాబాద్ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. మహలక్ష్మి పథకం ద్వారా నడవనున్న 22 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. అందుబాటులోకి తెచ్చిన TSRTCబస్సులను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

హుస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం గ్రామంలో క్రీడోత్సవాలు

Trinethram News : సిద్దిపేట జిల్లా కృష్ణ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాల కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ . అనంతరం కబడ్డీ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ..

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

Trinethram News : హైదరాబాద్ మార్చి 09తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ…

రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, కలెక్టర్ వేములవాడ, మార్చి 7, 2023: మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున పట్టు వస్త్రాలు…

మహాశివరాత్రి పర్వదినం ముస్తాబైన వేములవాడ రాజన్న

Trinethram News : వేములవాడ: మార్చి 07మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్…

Other Story

You cannot copy content of this page