పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే
Trinethram News : హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం అందించాలని EC ఆదేశించింది. పోలింగ్ రోజున ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8-9 మధ్య ఉప్మా, 11- 12గంటల సమయంలో మజ్జిగ పంపిణీ…
Trinethram News : హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం అందించాలని EC ఆదేశించింది. పోలింగ్ రోజున ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8-9 మధ్య ఉప్మా, 11- 12గంటల సమయంలో మజ్జిగ పంపిణీ…
Trinethram News : 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు.. తొలి విడతలో 102 లోక్సభ సెగ్మెంట్లలో పోలింగ్.. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత.
Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే……
Trinethram News : Supreme Court : భారతదేశ ఎన్నికల ప్రక్రియ చాలా కష్టం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి అరుణాచల్ప్రదేశ్ వరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలి. గతంలో బ్యాలెట్ బాక్సుల విధానం ప్రకారం…
Trinethram News : Mar 28, 2024, ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం ఎక్కడంటే?ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం హిమాచల్ప్రదేశ్లోని తాషీగంగ్లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గ్రామంలో 52 మంది ఓటర్లున్నారు.…
Trinethram News : సార్వత్రిక ఎన్నికలలో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర…
తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు మార్చి 20న (నేడు) నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ మార్చి 27 మార్చి…
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ లోకసభ తో పాటు ఆంధ్రప్రదేశ్,సిక్కిం,ఒడిస్సా, అరుణాచలప్రదేశ్,అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలకు నగారా మోగింది…. ఆంధ్రప్రదేశ్ – మే 13 న పోలింగ్ జూన్ 4 న కౌంటింగ్.. 7 దశల్లో లోకసభ ఎన్నికలు దేశం లో…
Trinethram News : రాజమహేంద్రవరం, తేది.28.2.2024 గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయిన పి ఏస్ పరిధిలో పర్యటించి దిశా నిర్దేశం చేస్తున్నాం ఓటర్ల లో చైతన్యం కోసం రాజకీయ పార్టీల నుంచి సహకారం అవసరం *జిల్లా ఎన్నికల…
ఉత్తర్ప్రదేశ్లో 10 రాజ్యసభ సీట్లకు పోలింగ్. ఏడుగురిని గెలిపించుకునే బలమే ఉన్నా 8మందిని బరిలోకి దించిన బీజేపీ. బలమున్నా మూడో అభ్యర్థిని గెలిపించుకోలేపోతున్న ఎస్పీ. ఓటింగ్ తర్వాత ముఖ్యమంత్రి యోగిని కలిసిన 8 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు. కర్ణాటకలో నాలుగు రాజ్యసభ…
You cannot copy content of this page