MLC Elections : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

Trinethram News : 28న నోటిఫికేషన్, అదే రోజు నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేదీ.. ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు ఏప్రిల్ 23న పోలింగ్.. ఏప్రిల్ 25న కౌంటింగ్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

MLC Posts : 10 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్

Trinethram News : ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణ గడువు ఉంటుంది. 20న అసెంబ్లీలో…

MLC Elections : టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిండిలో 95% పోలింగ్

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రం లోని జెడ్పి హై స్కూల్ పోలింగ్ స్టేషన్ లో 55 ఓట్లకు గాను 52 మంది ఓటు హక్కును…

MLA Makkan Singh Raj Thakur : పోలింగ్ జరుగుతున్న తీరు పరిశీలన ఎమ్మెల్యే

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గంలో గురువారం రోజున పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా…

MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గుంటూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరఫున టెంట్ ఏర్పాటు చేసి, ఆయనకు ఓటేయాలని పోస్టర్లు అంటించారు. దాంతో…

District SP : పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

తేదీ : 26/02/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈనెల 27వ తేదీన జరగనున ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో యస్. కోట పట్టణం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించి, భద్రత…

గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు

Trinethram News : రాజమహేంద్రవరంఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్ తరలింపు బుధవారం మధ్యాహ్నం స్ధానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగు మెటీరియల్ తరలింపు…

Inspected Polling Stations : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ భాస్కర్ ఐపీఎస్

-పోలింగ్ కేంద్రాల వద్ద 163 బన్స్ ఆక్ట్ (144 సెక్షన్) అమలు. మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో శాంతి భద్రతలు సమర్థవంతంగా అమలు అయ్యేలా ఎలాంటి అవాంఛనియా సంఘటనలు…

ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వండి

ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వండి కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలుTrinethram News : హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యం లో పోలింగ్ సిబ్బందిని నియమించు కోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జీపీలు,…

Elections : ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం Trinethram News : ఢిల్లీ : ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్‌…

Other Story

You cannot copy content of this page