MLA Chirri : దృష్టి పెడతాం జీవో నెంబరు 3 పై

తేదీ : 25/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం, గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే చిర్రి . బాలరాజు నిర్వహించడం జరిగింది.…

కాలువలో పడి ఇద్దరు మృతి

తేదీ : 23/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపులపాడు మండలం, వీరవల్లిలో చేపలు పట్టేందుకు పోలవరం కాలువలో వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతులు నాగూర్.…

MLA Chirri Balaraju : పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

తేదీ : 20/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లిలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఎన్నికలపై ఉపాధ్యాయులకు…

AP News : టాక్టర్ ఢీకొని మహిళ దుర్మరణం

తేదీ : 18/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, కుంతల గూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ కూలీల మీదకి ట్రాక్టర్ దూసుకెల్లడం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ…

CITU : వేతనాలు పెంచి గ్రాడ్యుటి అమలు చేయాలి

తేదీ : 17/02/2025. కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం అంగన్వాడి లకు కనీస వేతనాలు అమలు మరియు సమ్మె డిమాండ్లను అమలు చేయాలని సిఐటియు కార్యదర్శి వై. సాయికిరణ్…

Polavaram : 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి తేదీ : 15/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం పనులు 2027 వ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం…

Home Delivery : ఇంటి వద్దకే మధ్యం

ఇంటి వద్దకే మధ్యంతేదీ : 12/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మద్యం హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. బయ్యన గూడెం నికి చెందిన…

Agency Closed : ఏజెన్సీ బంద్

ఏజెన్సీ బంద్తేదీ : 11/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, గిరిజన బాలుర గురుకుల పాఠశాల యందు వామపక్షాలు బంద్ చేయడం జరిగింది.1/70 యాక్ట్ చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన…

Election : పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

పట్టభద్రుల ఎన్నికల ప్రచారం తేదీ : 06/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం, బూ సరాజపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో కూటమి నాయకులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం.…

Accident : రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతితేదీ : 04/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , కుక్కునూరు మండలం, నెమలిపేట గ్రామంలో బైకును ట్రాక్టర్ ఢీకొనడం జరిగింది. ఒక వ్యక్తి మృతి చెందగా…

Other Story

You cannot copy content of this page