Gudem Mahipal Reddy : నేను బీఆర్ఎస్లోనే ఉన్నా: ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే

Trinethram News Telangana : తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ.5వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లు ప్రచారం…

మరోసారి వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

మరోసారి వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి Trinethram News : పటాన్‌చెరు : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థిని…

చలి పంజా.. గజగజ

చలి పంజా.. గజగజ..! పటాన్‌చెరులో అత్యల్పంగా 6.4 డిగ్రీలు నమోదు Trinethram News : హైదరాబాద్‌ : భాగ్యనగరంపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. సోమవారం పటాన్‌చెరు ప్రాంతంలో అత్యల్పంగా 6.4 డిగ్రీల…

Hydra Commissioner : పటాన్ చెరు ఏరియాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన

Hydra Commissioner Ranganath’s whirlwind tour of Patan Cheru area Trinethram News : సంగారెడ్డి జిల్లా :ఆగస్టు 31సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్య టన చేపట్టారు. అక్కడి సాకి చేరువులో ఇప్పటికే…

Fish Died : చిట్కుల్ పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి

A large number of fish died in Chitkul’s large pond Trinethram News : పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని పెద్ద చెరువులో సుమారు 10 టన్నుల చేపలు మృతి చెందాయి. రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో…

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు…

మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు

Trinethram News : సంగారెడ్డి : సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేసిన విషయం…

నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటన

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని అక్కడి నుంచి పటాన్‌చెరుకు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు అనంతరం రాజకీయ ప్రసంగం..

లాస్య నందిత కారు ప్రమాదం కేసు

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన…

ఏడాదిలోనే తండ్రి, కూతరు మృతి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల…

Other Story

You cannot copy content of this page