CM Chandrababu : 4 గ్రామాల్లో పీ4 పైలెట్ ప్రాజెక్టు ఉగాదికి శ్రీకారం : ఏపీ సీఎం చంద్రబాబు
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీ4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అంశాలపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.…