Padma Awards : నేడు రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానం

Trinethram News : న్యూ ఢిల్లీ : నేడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.ఈ అవార్డుల కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డులను…

Ban Medicine : పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Trinethram News : న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్…

Araku Coffee : పార్లమెంట్ లో ఈ రోజు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

Trinethram News : న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటు లోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల…

New Weapons : నూతన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Trinethram News : న్యూ ఢిల్లీ : రూ.7వేల కోట్ల విలువైన అత్యాధునిక టోన్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ATAGS) కొనుగోలుకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తయారుచేయనున్న 307 ATAGSను భారత్ ఫోర్జ్, TASL సంస్థల నుంచి సైన్యం…

Supreme Court : అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి

Trinethram News : న్యూ ఢిల్లీ :దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్,…

Supreme Court : హైకోర్టు జడ్జిపై లోక్‌పాల్‌ విచారణ ఆందోళనకరం

ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం చూపించేదని అభిప్రాయపడింది. అసలు లోక్‌పాల్‌కు ఆ పరిధి ఉందా అని ప్రశ్నించింది. వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వులు Trinethram News : న్యూఢిల్లీ, హైకోర్టు సిటింగ్‌ జడ్జిపై అందిన ఫిర్యాదులను లోక్‌పాల్‌ విచారణకు స్వీకరించడం ‘చాలా…

KTR : ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Trinethram News : Telangana : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు సహా 18 మంది చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.…

Stampede in Delhi : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన

Trinethram News : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి గాయాలు తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో 14, 15 ప్లాట్…

Income Tax Bill : కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు

కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు దేశంలో తీసుకురానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన బిల్లుకు ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. Trinethram News…

Supreme Court Judgment : సుప్రీం కోర్టు తీర్పు

సుప్రీం కోర్టు తీర్పు మొదటి భర్తతో విడాకులు పొందకున్నా.. భరణానికి భార్య అర్హురాలే Trinethram News : న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 : తన మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కానప్పటికీ భార్య తన రెండో భర్త నుంచి భరణం కోరే…

Other Story

You cannot copy content of this page