అలకతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయిన అమిత్ రెడ్డి

TS. :- సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ఆశించిన గుత్తా అమిత్ రెడ్డి.…

పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

09–02–2024,న్యూఢిల్లీ. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.సీఎం చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి. 2.అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని,…

నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందన

దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న ప్రధాని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అన్న ప్రధాని యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబంబిస్తోందన్న నరేంద్ర మోదీ పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.1 లక్ష కోట్ల…

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు. రామసేతు నిర్మించిన చారిత్రాత్మక నేపధ్యం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రధాని సందర్శించారు. సముద్రంలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .

ప్రభుత్వ సలహాదారుల నియామకం..వేం నరేందర్ రెడ్డికు కీలక పదవి

ప్రభుత్వ సలహాదారుల నియామకం..వేం నరేందర్ రెడ్డికు కీలక పదవి వెం నరేందర్ రెడ్డి – ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ – sc,st..మైనార్టీ వెల్ఫేర్ మల్లు రవి – ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి హరకర వేణుగోపాల్ – ప్రభుత్వ సలహాదారు,…

You cannot copy content of this page