MI vs KKR : నిప్పులు చెరిగిన అశ్వని కుమార్.. కోల్‌కతా 116 ఆలౌట్!

Trinethram News : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అరంగేట్ర పేసర్ అశ్వని కుమార్(4/24) నిప్పులు చెరిగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది.…

నేడు ముంబై-బెంగళూరు ఢీ

Trinethram News : Mar 12, 2024, నేడు ముంబై-బెంగళూరు ఢీWPLలో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కాగా…

Other Story

You cannot copy content of this page