ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు షాక్

Trinethram News : హైదరాబాద్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

Trinethram News : మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, నాయకులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్‌

Trinethram News : హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది.. ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం సమాచారమిచ్చింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 18 చివరి…

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం?

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం? Trinethram News : తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ కేసులో నాలుగోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత విచారణకు రాలేనంటూ ఆమె ఈడీకి మెయిల్ పంపారు. ఈ…

ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది

Trinethram News : దిల్లీ మద్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. మంగళవారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.. దిల్లీ మద్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ…

వైసీపీలో ముగిసిన ముసలం!

వైసీపీలో ముగిసిన ముసలం! వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీట్ పై మొదలైన వివాదం ముగిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ అంశంపై మెత్తబడ్డారు. ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో…

MLC శంభిపూర్ రాజు గారిని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

MLC శంభిపూర్ రాజు గారిని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి .. మేడ్చెల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు గారిని నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈరోజు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.…

నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గండి మైసమ్మలోని జిల్లా పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు గండి మైసమ్మలోని జిల్లా పార్టీ…

గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు

Trinethram News : 8th Jan 2024 గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు..! గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు MLCస్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్…

Other Story

You cannot copy content of this page