MLC Elections : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

Trinethram News : 28న నోటిఫికేషన్, అదే రోజు నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేదీ.. ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు ఏప్రిల్ 23న పోలింగ్.. ఏప్రిల్ 25న కౌంటింగ్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Release Rajini Clarity : విడుదల రజిని క్లారిటీ

తేదీ : 21/03/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంతో నమ్మకంతో మర్రి .రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇస్తే రాజీనామా చేయడం జరిగింది. అని మాజీమంత్రి విడుదల. రజిని అన్నారు. ఆమె…

MLCs leave YCP : వైసీపీని వీడనున్న మరో 8 మంది MLCలు

Trinethram News : ఏపీలో వైసీపీకి మరో 8 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతేడాది నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా అవి ఇంకా ఆమోదం పొందలేదు. అందువల్లే రాజీనామాకు సిద్ధపడి కూడా ఇప్పటి వరకూ…

MLC Resigned : వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా

ఇప్పటికి 5 గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు Trinethram news : Andhra Pradesh : ఏపీలో వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్కు పంపారు. అయితే.. పదవిలో కొనసాగేది? లేనిది? సస్పెన్స్…

Minister Srinivas : మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

తేదీ : 18/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. పెన్షనర్ల తగ్గింపు 50 సంవత్సరాల కే పెన్షన్ హామీపై వైసిపి ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి…

Janasena Party IT Team : జనసేన పార్టీ ఐటి టీమ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల భద్రత ఓట్ల స్ట్రాంగ్ రూమ్ లు తనిఖీలు

అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 19: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేన పార్టీ…

Farewell to MLC : ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలకు నేడు వీడ్కోలు

Trinethram News : అమరావతి : ఏపీ శాసనమండలిలో ఈ నెల 29వ తేదీతో పదవీకాలంముగియనున్న యనమల రామకృష్ణుడు, కేఎస్ లక్ష్మణరావు, పర్చూరి అశోక్బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు, ఇళ్ల వెంకటేశ్వర రావు, పాకలపాటి రఘువర్మ లకు మంగళవారం వీడ్కోలు…

Political Buzz : ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్‌లో రాజకీయ సందడి

Trinethram News : ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్ వేదికగా రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం చంద్రబాబుతో మాట్లాడుతూ, “మీతో ఫొటో దిగడం నా అదృష్టం” అని…

YCP MLCs : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం

Trinethram News : అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో…

BRS MLCs Protest : పసుపుకు మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

Trinethram News : ప‌సుపు రైతుల్ని ఆదుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎమ్మెల్సీ క‌విత కోరారు. ప‌సుపు పంట పండించే రైతుల‌కు.. 15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శనివారం తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద ప్ల‌కార్డుల‌తో…

Other Story

You cannot copy content of this page