Bible Mission Meeting : ఘనంగా జరిగిన బైబిల్ మిషన్ సభ

తేదీ : 17/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, తాడిగూడెం గ్రామంలో ఘనంగా బైబిల్ మిషన్ సభ జరిగింది. ఈ సభకు వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ జాన్ మరియు దేవదాసు…

DCP : ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ వారి సంక్షేమ పోలీసుల ధ్యేయం: మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్

మంచిర్యాల మార్చి-15// త్రినేత్రం న్యూస్. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ (బెజ్జల ) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్…

Madipelli Mallesh : లబ్ధిదారులకు మిషన్ భగీరథ మంచినీళ్ళ పంపు పాస్ బుక్ లను అందజేసిన రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్యా కాలని,ఆటో కాలనిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీళ్లు అందియాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన 15 రోజులకే.మొట్ట మొదటిగా…

Collector Koya Sri Harsha : కలెక్టరేట్ సిబ్బంది మిషన్ భగీరథ ట్యాప్ లను వినియోగించుకోవాలి

*ప్రతి ఫ్లోర్ కు రెండు మంచి నీటి వాటర్ ట్యాప్ ల ఏర్పాటు *త్రాగునీటికి వాటర్ ట్యాప్ లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి, ఫిబ్రవరి-22: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మిషన్ భగీరథ ద్వారా సమీకృత జిల్లా…

ప్రపంచంలో ఇదే మొదటి సారి

ప్రపంచంలో ఇదే మొదటి సారి..! ఇస్రో ప్రవేశపెట్టిన ప్రోబా-3 మిషన్లో రెండు ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్, ఆకలర్ట్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటి మొత్తం బరువు 550 KGలు. ఈ ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టి కృత్రిమ గ్రహణాన్ని…

PAN Card 2.0 : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Trinethram News : ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం.. నేషనల్ మిషన్‌ ఆఫ్ నేచురల్‌ ఫార్మింగ్‌కు ఆమోదం.. పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం.. పాన్‌ కార్డు 2.0తో డిజిటల్‌ కార్డుల పంపిణీ..…

National Health Mission : నూతన గృహ ప్రవేశమునకు హాజరైన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

నూతన గృహ ప్రవేశమునకు హాజరైన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పబ్లిక్ హెల్త్ మేనేజర్/సి.ఓ.నీరుకుళ్ళ పారిజాతం- సత్యనారయణ…

రైతు కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

రైతు కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.. వడ్లు కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తాం.. సన్నడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్.. యాసంగికి అనురాధ కార్తెలో నార్లు పోయాలి.. పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రైతుల కళ్ళలో ఆనందమే కాంగ్రెస్…

CM Revanth : శుక్రవారం సీఎం రేవంత్‌ మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర

శుక్రవారం సీఎం రేవంత్‌ మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర Trinethram News : Telangana : Nov 07, 2024, శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు యాదాద్రి చేరుకొని లక్ష్మీనరసింహ స్వామిని…

నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం

Trinethram News : నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం సనాతన ధర్మం పరిరక్షణ ఈ విభాగం ధ్యేయం అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌…

Other Story

You cannot copy content of this page