పలు కీలక విషయాలను చర్చించనున్నకేబినెట్
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వంపై ఏటా రూ.1,440 కోట్ల భారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీపైనా చర్చ ఎన్నికలే లక్ష్యంగా ప్రజలకు తాయిలాలు ప్రకటించే అవకాశం
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వంపై ఏటా రూ.1,440 కోట్ల భారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీపైనా చర్చ ఎన్నికలే లక్ష్యంగా ప్రజలకు తాయిలాలు ప్రకటించే అవకాశం
కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్ నిర్వహణ ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కిసాన్ సమ్మాన్ 50 శాతం పెంపునకు చాన్స్ ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం: కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో ఫ్లోర్…
Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను…
తాడేపల్లి వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పొన్నూరు లో జరిగే రా.. కదలి రా.. బహిరంగ సభకు 11బస్సులు,25 కారుల్లో బయలుదేరి వెళ్లిన టిడిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారంపొన్నూరులోని చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగే రా…
Trinethram News : వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలతో ఆమె సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.
Trinethram News : ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్… అసెంబ్లీ సమావేశాలు, జగనన్న…
Trinethram News : అమరావతి:మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చందద్రబాబునాయుడు(Nara Chandara Babu Naidu) ఆదివారం నెల్లూరు, పత్తికొండలో పర్యటించనున్నారు.. కదలిరా.. బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కాగా.. ఉరవకొండ నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో…
జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మా పాలనలో ఇంటికి వచ్చే వివరాలు సేకరించాం: కేటీఆర్ కాంగ్రెస్ మాత్రం ప్రజలను రోడ్డు పైకి వచ్చి లైన్లు కట్టండని చెప్పింది పార్లమెంటు ఎన్నికల కోసమే హామీలు అమలు చేస్తామంటున్నారు
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం… రాజ్యసభ, లోకసభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవ రావు, నామా నాగేశ్వర్ రావుతో సహా హాజరైన అందరు ఎంపీలు. ఈ సమావేశం లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు,…
‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ‘సిద్ధం’ పేరుతో సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల…
You cannot copy content of this page