KCR and Harish Rao : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ మేడిగడ్డ కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావుకు జిల్లా కోర్టు నోటీసులు జిల్లా కోర్టు నోటీసులపై హైకోర్టుకు వెళ్లిన కేసీఆర్, హరీశ్ రావు ఇరువైపుల వాదనలు పూర్తి…

Kaleswaram Commission Trial : 24 నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం

Trinethram News : Telangana : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ పనుల్లో అవకతవకలు గుర్తించేందుకు ఏర్పాటైన న్యాయ కమిషన్ ఈ నెల 24 నుంచి మలిదశ బహిరంగ విచారణను ప్రారంభించనుంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్లు, మాజీ ఈఎన్సీలు…

Kaleswaram Project : ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌

ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌ Trinethram News : హైదరాబాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోస్‌ కమిషన్‌ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి…

BRS : నేడు మేడిగడ్డకు బిఆర్ఎస్ నేతలు

BRS leaders to Madigadda today Trinethram News : హైదరాబాద్: జులై 26బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. గురువారం రోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత మేడిగడ్డకు బయల్దేరిన బీఆర్ఎస్ బృందం సాయంత్రానికి అక్కడికి…

Minister Uttam Kumar Reddy : కాళేశ్వరం మెడిగడ్డ బ్యారేజిని రాష్ట్ర ఇరిగేషన్ ఫుడ్ & సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి

Kaleswaram Medigadda Barrage State Irrigation Food & Civil Supply Minister Uttam Kumar Reddy త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు.. కార్యక్రమానికి…

Minister Uttam : కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం మంత్రి ఉత్తమ్

Minister Uttam will speed up the Kaleshwaram repair work జూన్ 07, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. అధికారులతో కలిసి ఆయన సుందిళ్ల బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం…

Minister Uttamkumar Reddy : నేడు మేడిగడ్డలో పర్యటించనున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

Minister Uttamkumar Reddy will visit Medigadda today Trinethram News : హైదరాబాద్ : జూన్ 07రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడి గడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్ట…

నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం

నివ్వెరపోయిన నిపుణులు మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనంసాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలననిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలుసబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలునేడు జలసౌధలో కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజిల్లో కుంగిపోయిన…

నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

Other Story

You cannot copy content of this page