market

WhatsApp Image 2024 03 29 at 19.06.59
BUSINESS

షియామీ SU7 EV విడుదల

Trinethram News : షియామీ తన తొలి విద్యుత్ కారు (EV) SU7ను (Speed Ultra) విడుదల చేసింది. దీని ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24.90 […]

WhatsApp Image 2024 03 17 at 11.46.45 AM
ANDHRAPRADESH

కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ వద్ద అరాచకం

Trinethram News : విజయవాడ చిరు వ్యాపారుల పై కార్పొరేటర్ పుణ్యశీల భర్త దాడి తనకు మామూళ్లు ఇవ్వకుండా వ్యాపారాలు చేస్తారా అంటూ బెదిరింపులు దేవినేని అవినాష్

WhatsApp Image 2024 03 13 at 20.32.12
BUSINESS

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు భారీ నష్టాల తో ముగిశాయి

ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.సెన్సెక్స్‌ 900 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లు చొప్పున క్షీణించాయి.

WhatsApp Image 2024 03 01 at 14.27.41
TELANGANA

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతుల ఆందోళన.. నిలిచిన కొనుగోళ్లు

Trinethram News : ఖమ్మం (వ్యవసాయం ): వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు

WhatsApp Image 2024 02 13 at 20.02.01
BUSINESS

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి

Trinethram News : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 483 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

WhatsApp Image 2024 02 12 at 17.28.20
BUSINESS

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి. సెన్సెక్స్‌ 500పాయింట్లు , నిఫ్టీ (Nifty) 166 పాయింట్లు కోల్పోయింది.

WhatsApp Image 2024 02 02 at 11.07.45 PM
NATIONAL

వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.29కే భారత్ రైస్

సబ్సిడీతో కూడిన బియ్యంను రిటైల్ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, రిటైల్ చైన్ కేంద్రీయ బండార్‌లో ఈ బియ్యం అందుబాటులో

You cannot copy content of this page

Scroll to Top