చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి నేతల భేటీ

Trinethram News : వివిధ అంశాలపై 2 గంటల పాటు సాగిన కీలక చర్చ భేటీలో పాల్గొన్న పవన్‌, పురందేశ్వరి, అరుణ్‌సింగ్‌, సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచారశైలి, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి…

ప్రజా మేనిఫెస్టో తయారీకి సాయం చేయండి.. ప్రజలను కోరిన టీడీపీ కూటమి

వాట్సాప్ నంబర్ షేర్ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు మేధావులు, చదువుకున్న వారు తమ సలహాలు, ఆలోచనలు పంచుకోవాలన్న వర్ల రామయ్య ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు ఎన్డీయే…

మేనిఫెస్టో విడుదల ఎప్పుడు?

Trinethram News : AP: ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ వైసీపీ, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో విడుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రచారం చేసుకుంటున్నా.. ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు కూటమి వర్గాలు వెల్లడిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇంకా…

హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీ

Trinethram News : హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో…

వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోకు ముహూర్తం ఖరారు.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

Trinethram News : ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈవిషయాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు కాదు పూటపూటకు మారిపోతున్నాయి. నిన్న టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీలో చేరుతుంటే..…

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల…

మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం. 3 గంటలకు నోవాటేల్ హోటల్ లో మీటింగ్ హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు. ఉమ్మడి మేనిఫెస్టో కి తుది రూపు ఇవ్వనున్న కమిటీ. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారం పై…

చంద్రబాబూ, మీకు ఈ చాలెంజ్ లు ఎందుకు?: మంత్రి రోజా

వందలాది హామీలిచ్చి మేనిఫెస్టోను చంకలో దాచేస్తారంటూ చంద్రబాబుపై రోజా ఫైర్ మీలాంటి మోసగాడ్ని ఇన్నాళ్లు మోయడమే ఎక్కువ అంటూ ట్వీట్

రేపే వైసీపీ మేనిఫెస్టో.. రైతు రుణమాఫీ ప్రకటన?

Trinethram News : AP: అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు వైసీపీ నిర్వహిస్తోన్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. వృద్ధులు, వితంతువుల పెన్షన్లను రూ.4వేలకు పెంచడంతోపాటు రైతు రుణమాఫీ అంశాలు అందులో ఉంటాయని వార్తలు…

సిద్ధం ముగింపు సభ మరియు 2024 ఎన్నికల మేనిఫెస్ట్

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్…

You cannot copy content of this page