Lorry : పార్క్ లోకి దూసుకెళ్లిన లారీ – తప్పిన ప్రమాదం

తేదీ : 18/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖలోని ఆర్కే బీచ్ లో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించడం జరిగింది. బ్రేకులు పనిచేయకపోవడంతో బీచ్ రోడ్డులోని డివైడర్ ను ఢీ కొట్టి చిన్నపిల్లల…

ఖని,లో రోడ్డు ప్రమాదం లో తండ్రి ,కుమారుడు మృతి

ఖని,లో రోడ్డు ప్రమాదం లో తండ్రి ,కుమారుడు మృతి. అజాగ్రత్తగా పార్కింగ్ చేసిన లారీ ని డికొట్టిన కార్ మృతుడు సింగరేణి ఉద్యోగి . మరి ముగ్గురికి తీవ్ర గాయాలు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని1 వ టౌన్ పోలీస్…

Road Accident : లారీని వెనకనుండి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి

లారీని వెనకనుండి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి Trinethram News : మహబూబ్ నగర్ – జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న JBT ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి రోడ్డుపై వెళ్తున్న…

ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో లారీ బీభత్సం.. ఒకరు మృతి

ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో లారీ బీభత్సం.. ఒకరు మృతి Trinethram News : హైదరాబాద్ – ముషీరాబాద్ జంక్షన్ వద్ద పార్క్ చేసిన వాహనాలపైకి ఒక్కసారికి దూసుకొచ్చిన లారీ ఈ ప్రమాదంలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర…

Red Soil : ఎర్ర మట్టి లారీలు పట్టివేత

ఎర్ర మట్టి లారీలు పట్టివేత వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తున్నా వాహనాలు సిజ్ చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్అధికారులు.వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దన్నారం గ్రామ శివారులోఅక్రమంగా ఎర్ర మట్టిని తరలిస్తున్నా వారిపైన జిల్లా టాస్క్…

Road Accident : శబరిమలకు వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన లారీ

శబరిమలకు వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన లారీ Trinethram News : కేరళ : కేరళలోని కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో ఆర్యన్కావు గ్రామంలో ఈఘటన జరిగింది. శబరిమల భక్తులతో వెళ్తున్న బస్సును,…

నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురు మృతి

నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురు మృతి Trinethram News : కేరళ : Nov 26, 2024, కేరళ త్రిస్సూర్ జిల్లా నాట్టిక వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కలప లోడుతో వెళ్తున్న లారీ జాతీయ…

“టిప్పర్ లారీ -ఆర్టీసీ బస్సు ఢీ”

“టిప్పర్ లారీ -ఆర్టీసీ బస్సు ఢీ”Trinethram News : ప్రకాశం జిల్లా ,త్రిపురాంతకంత్రిపురాంతకం మండలంలో కేశినేని పల్లి గ్రామం వద్ద కర్నూలు- గుంటూరు రహదారిపై టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టుకొనడంతో బస్సు డ్రైవర్ తిరుపతిరావు 42 మృతి చెందాడు.…

కారును ఢీకొన్న లారీ

కారును ఢీకొన్న లారీ Trinethram News : శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న లారీ…. కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

MLA Raj Thakur : రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం

Ramagundam Lorry Owners Welfare Association president Kunduru Srinivas Reddy will bless the portrait of Ramagundam MLA Makkan Singh Raj Thakur గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు ప్రధాన చౌరస్తాలో రామగుండం లారీ యజమానుల…

Other Story

You cannot copy content of this page