PCC Presidents : తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షులు

New Telangana PCC presidents మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర నూతన పిసిసి అధ్యక్షులుగా నేడు గాంధీభవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న…

ACB : ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు

ACB officials inspect SC welfare girls’ hostel Trinethram News : నిజామాబాద్ జిల్లా: ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అనే…

₹10 coin : ₹10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే

It is a legal offense to refuse a ₹10 coin Trinethram News : హైదరాబాద్:ఆగస్టు 07గడచిన కొన్ని సంవత్స రాలుగా 10 రూపాయల నాణెం చెల్లడం లేదనే వార్తలతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. దుకాణాల్లోనూ, ఇతర వ్యాపార…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Trinethram News : హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు…

పొన్నూరులో లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంకులో సోమవారం జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ విక్రయించటంలో తేడాలు…

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎక్సిక్యూటివ్ చైర్మన్ మరియి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి. గత కాలంలో రాష్ట్రం లోని జిల్లా మరియి మండల న్యాయసేవాధికార…

సర్వీసు నుండి బాలకృష్ణ తొలిగింపు !

అక్రమాస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సర్వీసు నుండి తొలగించేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఈ క్రమంలో MAUD ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు. కాగా, బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన అధికారులకు ఏసీబీ నోటిసులు…

జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని ఆదేశం.. సీఈసీ ఉత్తర్వుల కాపీలను పవన్‌ కల్యాణ్‌కు అందించిన పార్టీ లీగల్‌ సెల్‌

Other Story

You cannot copy content of this page