Jagan’s London Trip : జగన్ లండన్ ప్రయాణానికి విజయవాడ కోర్ట్ బ్రేక్

Vijayawada court break for Jagan’s London trip Trinethram News : Andhra Pradesh : లండన్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న జగన్ . సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్పోర్ట్ రద్దు. జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు…

Jagan : నేడు లండ‌న్‌కు జ‌గ‌న్

Jagan to London today Trinethram News : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం లండ‌న్‌కు వెళ్లాల్సి ఉంది. ఆయ‌న ఇద్ద‌రు కుమార్తెలు.. బ్రిట‌న్‌లో చ‌దువుతున్న విష‌యం తెలిసిందే. వీరిలోపెద్ద కుమార్తె పుట్టిన రోజు…

KTR : కవిత బెయిల్‌ నేపథ్యంలో.. బండి సంజయ్‌కి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

In the background of Kavitha’s bail..KTR is a strong counter to Bandi Sanjay హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమని, కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ లాయర్లకు అభినందనలు…

Lawyers Act : న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి

Protection of Lawyers Act should be brought ౼ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ Trinethram News : న్యాయవాదులపై జరుగుతు న్న దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని రాష్ట్ర బీసీ…

Dharna : నూతన క్రిమినల్ చట్టాలు రద్దు చేయాలని ధర్నా

Dharna calls for repeal of new criminal laws Trinethram News : నూతన క్రిమినల్ చట్టని తక్షణమే రద్దు చేయాలనిసీనియర్ న్యాయవాది మహ్మద్ జవహర్ ఆలీ పేర్కొన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద…

Murder Case : కప్పట్రాళ్ల’ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు

Sensational verdict of High Court in Kappatralla’s murder case Trinethram News : Andhra Pradesh : ఏపీలో సంచలనం సృష్టించిన కప్పట్రాళ్ల ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవితఖైదు పడిన…

Allindia Lawyers AILU Union : ఆలిండియా లాయర్స్ AILU యూనియన్ ఆధ్వర్యంలో

Under the auspices of Allindia Lawyers AILU Union హైదరాబాదులో న్యాయవాదులకు రాష్ట్రస్థాయి వృత్తి శిక్షణ తరగతులు పోస్టర్ ఆవిష్కరణ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో న్యాయవాదులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి…

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

Trinethram News : దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని…

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. 14 రోజుల కస్టడీ కావాలని కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్ కావాలని కోరిన కవిత తరుపు న్యాయవాదులు.

ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు

Trinethram News : హైదరాబాద్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు.. 3 రోజుల్లో రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు.. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసిన చీటర్స్.. ఫెడెక్స్ కొరియర్ పేరుతో…

You cannot copy content of this page