బాలాపూర్ లడ్డూ ధర రూ.30,01,000/-

Balapur Laddu Price Rs.30,01,000/- Trinethram News : వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న సింగిల్ విండో ఛైర్మెన్ కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూ వేలం పాటలో పాల్గొన్న ఆరుగురు సభ్యులు గత ఏడాది 27 లక్షలు పలకగా.. ఈ…

Ganesh Laddu : భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు

Ganesh Laddu of Balanjaneya Swami Committee who paid huge price గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు.. మల్కాజ్గిరి…

Laddu : వినాయకుని వద్ద వేలంపాటలో 23 వేలకు లడ్డును దక్కించుకున్న ఎంఏ అజీజ్ తనయుడు సల్మాన్

MA Aziz’s son Salman who got the laddu for 23 thousand in the auction at Vinayakan Trinethram News : మోమిన్ పేట మండల కేంద్రంలో హనుమాన్ మందిర్ వినాయక నిమజ్జనం రోజు అదే గ్రామానికి…

ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు

ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు ఉత్తర ప్రదేశ్: జనవరి 20కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్‌ ఉంటుంది.. అయితే, ఇప్పుడు ఆ లడ్డు అయోధ్యకు చేరుకున్నాయి. శ్రీవారికి…

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు హైదరాబాద్ రామ భక్తులు శ్రీరాముడిపై తన ప్రేమను చాటుకున్నారు. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని ఎన్.నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు శనివారం అయోధ్యకు చేరుకుంది. సుమారు 1,265 కేజీల బరువునన ఈ లడ్డు…

నేడు అయోధ్యకు తిరుపతి లడ్డు

నేడు అయోధ్యకు తిరుపతి లడ్డు తిరుపతి :జనవరి 19 అయోధ్యలో ఈనెల 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆ…

అయోధ్యకి సిద్ధమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం

తిరుమల అయోధ్యకి సిద్ధమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం. లక్ష లడ్డూలను సిద్ధం చేసిన టీటీడీ. రేపు అయోధ్యకి లక్ష లడ్డూలను తరలించనున్న టీటీడీ

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు Trinethram News : యాదాద్రి జిల్లా జనవరి 13తెలంగాణ రాష్ట్రంలోప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రసా దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్…

ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట కాబోయే రాములవారి గుడి అయోధ్యకు లక్ష తిరుపతి లడ్డూలు

ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట కాబోయే రాములవారి గుడి అయోధ్యకు లక్ష తిరుపతి లడ్డూలు… రూ.30 లక్షల నెయ్యి విరాళం ఇచ్చిన టీటీడీ సభ్యుడు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైనదివ్యక్షేత్రం తిరుమల. శ్రీ శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో……

You cannot copy content of this page