జోగుళాంబ ఆలయ సిబ్బందికి కొత్తగా వాకీ టాకీలు:ఈఓ పురంధర్ కుమార్

Trinethram News : అలంపూర్:- జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో పని చేసే సిబ్బంది ఇకపై సెల్ ఫోన్ వాడకుండా దేవస్థానం అందజేసిన వాకి టాకింగ్ ఉపయోగించాలని ఆలయ ఈఓ పురంధర్ కుమార్ శనివారం సూచించారు. దేవస్థానం అవసరాలు…

యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్

జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్ ను నియమించారు… ఈ సందర్భంగా రాష్ట్ర యువజన అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,యువజన కాంగ్రెస్ జిల్లా…

చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్‌ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు

హైదరాబాద్‌: చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్‌ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా సనత్‌నగర్‌ – మౌలాలి మధ్య 21 కిలోమీటర్ల మేర రెండో లైను కూడా పూర్తి…

బల్మూరు వెంకట్,మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు గా ఏకగ్రీవం

బల్మూరు వెంకట్,మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు గా ఏకగ్రీవం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష…

Other Story

You cannot copy content of this page