Mahatma Jyotirao Phule Jayanti : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 11 :నెల్లూరు జిల్లా: కాలనీ. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ ఐక్యత భవన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉరిటి…

MLA Dagumati : విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 11 :నెల్లూరు జిల్లా: కావలి, విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు.…

MLA Dagumati : కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న, ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతు 35 వ వార్డులో ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను…

Thattaparthi Ramesh : ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి రుణపడి ఉంటాం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8: నెల్లూరు జిల్లా: కావలి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి. కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకొనే వ్యక్తి అని కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తట్టపర్తి రమేష్ అన్నారు స్వర్గీయ మాజీ…

అపూర్వ సోదరుని ఆత్మీయ పౌర సన్మానానికి

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8: నెల్లూరు జిల్లా :కావలి అపూర్వ సహోదరుని ఆత్మీయ పౌర సన్మానానికి సిద్ధమౌతున్న కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నూతనంగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన బీద రవిచంద్రకు ఐకానిక్…

MLA Kavya Krishna Reddy : ఆర్యవైశ్య దిగ్గజ నేతకు సముచిత గౌరవం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8 :నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సొంత నిధులతో పట్టణ నడిబొడ్డున దివంగత గ్రంధి యానది శెట్టి కాంస్య విగ్రహ నిర్మాణం పరిపూర్ణం ఈనెల 8వ తేదీ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు అమాత్యులు,…

MLA Dagumati : కావలి పట్టణ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 6 :నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ,దగు మాటి వెంకట కృష్ణారెడ్డి పుర ప్రజలకు వ్యాపార సోదరులకు వివిధ శాఖల అధికారులకు వారి సిబ్బందికి కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు నా మిత్రులకు…

Cold Storage : ఘనంగా చలివేంద్రం ప్రారంభం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 4 :నెల్లూరు జిల్లా: కావలి పట్టణంలోని స్థానిక ట్రంకు రోడ్డులోని తిరుమల జనరల్ స్టోర్స్, వద్ద ఉచిత మజ్జిగ,చల్లని మంచి నీరు చలివేంద్రాన్ని కావలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ…

Kavali MLA : పీరయ్య సంతాప సభలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 3 :నెల్లూరు జిల్లా: కావలి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరి లో ఎంజిఎన్ఆర్ఇజిఎ, నీరు చెట్టు విభాగాల సభ్యులు వీరంకి గురుమూర్తి, సుభాషిని, ఆళ్ల గోపాలకృష్ణ, శ్రీధర్, రాజా నేతృత్వంలో జరిగిన ఎం. జి. ఎన్.…

MLA Dagumati : కావలిని కనకపట్నం చేయడమే ధ్యేయమని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 1:నెల్లూరు జిల్లా :కావలి. శ్రీ గంగ భవాని అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు,పట్టణ ప్రజలు, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే,…

Other Story

You cannot copy content of this page