Strike : నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!

కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి…. Trinethram News : కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప..…

Alcohol in Tetra Packets : ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం

60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లుగా విక్రయించాలని నిర్ణయం ఇప్పటికే కర్ణాటకలో అమలు తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో విక్రయాలు ప్రభుత్వంతో మెక్‌డొవెల్స్ కంపెనీ మంతనాలు Trinethram News : తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కర్ణాటకలో…

Married 4 times : ప్రేమ అంటూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువతి

Trinethram News : కర్ణాటకలో మండ్య జిల్లాలో ఓ యువతి ప్రేమ, పెళ్లి పేరుతో నలుగురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వైష్ణవి శశికాంత్‌తో 8 నెలలుగా ప్రేమలో ఉండి మార్చి 24న పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందే…

Chariot Collapsed : కుప్పకూలిన 120 అడుగుల భారీ రథం

Trinethram News : కర్ణాటక : 120 అడుగుల ఎత్తైన రథం కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని ఆనేకల్ తాలూకా హుస్కూర్ మద్దూరమ్మ జాతరలో చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ జాతరకు ఏటా తమ ఊరి రథాల్ని తీసుకొస్తుంటారు. శనివారం సాయంత్రం…

Honey Trap : హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

Trinethram News : కర్ణాటక : జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న 48 మంది…

Elon Mask : కేంద్ర ప్రభుత్వం పై దావా వేసిన ఎలాన్ మాస్క్ ‘ఎక్స్’ సంస్థ

Trinethram News : ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ఎక్స్’ భారత ప్రభుత్వంపై దావా వేసింది ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎక్స్ సంస్థ చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌న‌కు‌ పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది…

Karnataka Bandh : మార్చి 22న కర్ణాటక బంద్

Trinethram News : పలు కన్నడ అనుకూల సంఘాలు మార్చి 22వ తేదీన కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి. మార్చి 22 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు ఈ బంద్ కొనసాగుతుంది. KSRTC…

Car Hit Woman : రోడ్డు మీద వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు

Trinethram News : కర్ణాటక – మంగళూరులో తన పొరుగింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తిపై కారుతో గుద్ది హత్యాయత్నం చేసిన సతీశ్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్న మురళిని కారులో వేగంగా వచ్చి ఢీకొట్టిన సతీష్ అయితే…

విషాద యాత్రగా మారిన విహార యాత్ర

Trinethram News : స్నేహితులతో విహార యాత్రకు వెళ్లి నదిలో కొట్టుకుపోయిన హైదరాబాద్‌కు చెందిన మహిళా డాక్టర్ అనన్య రావు కర్ణాటక – కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దూకి, ప్రవాహంలో కొట్టుకుపోయిన డాక్టర్ అనన్య రావు అనన్య…

Husband Committed Suicide : భార్య వేధింపులు తట్టుకోలేక భర్త సూసైడ్

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త సూసైడ్ Trinethram News : కర్ణాటక : Jan 28, 2025, భార్య వేధింపులతో మరో భర్త సూసైడ్ చేసుకున్న ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటు చేసుకుంది. పీటర్, ఫిబీ(పింకీ)లకు రెండేళ్ల కిందట పెళ్లి అయింది.…

Other Story

You cannot copy content of this page