Foundation Day : కాకినాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ

ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 12 : ఈ నెల 14వ తేదిన చిత్రాడ పిఠాపురం కాకినాడ జిల్లా.ఏర్పాట్లపై వార్ రూమ్ సమావేశాలు..అరకు పార్లమెంట్ నుంచి సమన్వయ కర్తగా పాడేరు ఇంచార్జీ గంగులయ్య.ఈ రోజు జరిగిన వార్ రూమ్…

School Bus Overturns : పాఠశాల బస్సు బోల్తా, 13 మంది విద్యార్థులకు గాయాలు

తేదీ : 11/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గంపేట మండలం, కాండ్రేగుల లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద పాఠశాల బస్సు అదుపుతప్పి బాల్తో కొట్టింది. 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.…

Chalo Vijayawada : మున్సిపల్ కార్మికుల సమస్యలపై11న చలో విజయవాడ

త్రినేత్రం న్యూస్. ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపు… కాకినాడ, మార్చి,06:ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం కాకినాడ కమిటీ సమావేశం బొబ్బిలి శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం సాయంత్రం కాకినాడలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం…

Road Accident : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

Trinethram News : ఏలూరు చొదిమెళ్ల వద్ద లారీని ఢీకొట్టి బోల్తా పడిన బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం 20 మంది ప్రయాణికులకు గాయాలు…. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Two Vehicles Seized :రెండు వాహనాలు స్వాధీనం – కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాదవ్

Trinethram News : కాకినాడ జిల్లా,జగ్గంపేట పోలీస్ స్టేషన్,ది. 05.03.2025. కాకినాడ జిల్లా, జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో8 మంది అరెస్టు,భారీ ఎత్తున 492 కేజీల గంజాయి,రు.2,78,000 నగదు,రెండు వాహనాలు స్వాధీనం – కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు…

CM Relief Fund : కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

1.3.2025. మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వలన శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీ కృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ మంచిన శెట్టి ప్రసన్న కుమార్ (35) కు వివేకా అభ్యుదయ సేవా సమితి 26కేజీ ల…

Protest : కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ కై నిరసన ధర్నా

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించొద్దు.Trinethram News : కాకినాడ,ఫిబ్రవరి,24: కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖకే ఆ బాధ్యత వహించాలని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు, బడా కంపెనీలకు వారి ఏజెన్సీలకు అప్పచెప్పుదామనే మంత్రి వర్గ…

Ration Rice : మరోసారి రేషన్ బియ్యం స్వాధీనం

తేదీ : 23/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టు బడటం మరోసారి కలకలం సృష్టించడం జరిగింది.92 టన్నుల రేషన్ బియ్యాన్ని నాలుగు లారీలలో తరలిస్తున్న సందర్భంలో పోలీసులు పట్టుకుని…

AITUC : ఆప్కాస్ ను రద్దుపరిస్తే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

Trinethram News : కాకినాడ,ఫిబ్రవరి,18: ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన ఆందోళన పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం…

Election Postponed : తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా..కాకినాడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

Trinethram News : కాకినాడ జిల్లా తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. తమ చేతుల్లో ఏమీ లేదని ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ తెలిపారు. పరిస్థితిపై ఎన్నికల కమిషన్ కు నివేదిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల…

Other Story

You cannot copy content of this page