Justice Madan B Lokur : తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.

Justice Madan B Lokur is the Chairman of Telangana Electricity Commission Trinethram News : జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన జస్టిస్‌ లోకూర్‌. గతంలో సుప్రీంకోర్టు…

High Court : DSC వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

Petition in High Court for postponement of DSC Trinethram News : తెలంగాణ : Jul 18, 2024, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు తెలంగాణ హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా…

శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ

CP who visited Srirampur Police Station త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బాధితులకు పోలీస్ అండగా ఉంటూ, సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలి శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ వచ్చిన సిపి ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ…

Pinnelli’s bail today : పిన్నెల్లి బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

The Supreme Court will hear the cancellation of Pinnelli’s bail today పిన్నెల్లి బెయిల్ రద్దు పై నేడు సుప్రీంలో విచారణ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దు పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.…

కేజీవాల్ కు బెయిల్ మంజూరు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్…

నేడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ పదవీ విరమణ

Trinethram News : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన దాదాపు ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. బోస్ కోల్‌కతాలోని సెయింట్ లారెన్స్…

అమరావతి నిర్మాణానికి రైతులు భూములను త్యాగం చేశారు – మాజీ సీజేఐ

Justice NV Ramana : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు(Justice NV Ramana) విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మహిళలు, రైతులు అమరావతిలో ఘనస్వాగతం పలికారు. ఈ…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Trinethram News : హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు…

నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన

Trinethram News : హైదరాబాద్:మార్చి 27తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌…

Other Story

You cannot copy content of this page