దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు Trinethram News : ఢిల్లీ దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8…

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN-1.

వరంగల్ మళ్లీ విజృంభిస్తున్న కరోనా దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN-1. రాష్ట్రాలను అలర్ట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఎంజీఎం లో గుండె చికిత్స విభాగం లో ఏర్పాటు చేసిన కరోనా వార్డు ఎంజీఎం లో 50 పడకలతో…

కేరళలో కొత్త వేరియంట్ కలకలం.. వెలుగులోకి JN.1 వేరియంట్

కేరళలో కొత్త వేరియంట్ కలకలం.. వెలుగులోకి JN.1 వేరియంట్.. COVID subvariant JN.1: దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనపిస్తోంది. తాజాగా కేరళలో కొత్తగా కోవిడ్ సబ్‌వేరియంట్ వెలుగులోకి వచ్చింది. JN.1 సబ్‌వేరియంట్‌ని కనుగొన్నారు. చైనాలో కేసులకు కారణమవుతున్న ఈ…

Other Story

You cannot copy content of this page