మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్

Trinethram News : నేడు సత్యసాయి జిల్లా లో సీఎం జగన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్ బెంగుళూర్ నుంచి రోడ్డు మార్గాన పాలసమద్రం నాసిన్ కు చేరుకోనున్న గవర్నర్…

సామజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’

సామజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’ బెజవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఈనెల 19న సీఎం జగన్ చేత అంబేద్కర్ స్మృతివనం, విగ్రహం జాతికి అంకితం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఇది

ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పా

ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పా. ప్రత్యక్ష రాజకీయాలు గ్యాప్ రావటంతో పార్టీ పనులు చూస్తున్నా. పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయానికి శిరసావహిస్తా. సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

14.01.2024అమరావతి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో సీఎం…

వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది

వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చేసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే 50 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితాలో 11మంది…

బందరులో ఇక బాలశౌర్యం

బందరులో ఇక బాలశౌర్యం వావ్.. బందరులో మరో నాయకుడా? ఛాన్సే లేదు. ఆ రెండు కుటుంబాలే బందరును ఏలుకోవాలి. బందరు పోర్టుకు అప్పులు ఇప్పించటం ఎంపీ నేరం. గుడివాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు చేయించటం దారుణం. బందరులో దివంగత…

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు గుఃటూరు : రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ మేరకు శనివారం ఆయన…

సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్

సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్ కందుకూరు టిక్కెట్ ఖరారు చేసిన జగన్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిసి సెల్ జోన్ 5 కన్వీనర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకదరుల…

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక ధాన్యం సేకరణ నిధులకు రూ. SA 2006 కోట్లు విడుదల. లక్షా 77వేల రూపాయిలు రైతుల ఖాతాలోకి నగదు జమ.

వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష

12-01-2024..Trinethram News : అమరావతి వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ…

Other Story

You cannot copy content of this page